7న సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ | AP Cabinet Meeting On Thursday Chaired By CM YS Jagan | Sakshi
Sakshi News home page

7న సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ

Apr 2 2022 9:30 PM | Updated on Apr 3 2022 8:29 AM

AP Cabinet Meeting On Thursday Chaired By CM YS Jagan - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అ‍ధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ భేటీ కోసం ఈనెల 6వ తేదీ సాయంత్రంలోపు అన్ని శాఖలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలను తీసుకురావాలని  సీఎస్‌ సమీర్‌ శర్మ.. చీఫ్‌ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఇటీవల మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంతాప సభలో తీసుకున్న నిర్ణయాలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement