ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..
బీఏసీ మీటింగ్ బాయ్కాట్..
- శాసనమండలి..
- బీఏసీ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు.
- లడ్డు ప్రసాదంపై చర్చ జరపాలని ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.
మీడియా పాయింట్..
ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కామెంట్స్..
- మంత్రి సభను ఆపించారు..
- చైర్మన్కి తెలియకుండా మంత్రి స్టేట్మెంట్ చదువుతామని అన్నారు..
- ఐదు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నాం..
- చర్చకి వస్తామని చెప్పారు..
- చర్చకి మాత్రం రాలేదు..
- చర్చకు కూటమి నేతలు భయపడుతున్నారు.
- చర్చకి వచ్చే వరకు పట్టుబడతాం.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..
- ప్రభుత్వం చర్చకి భయపడుతుంది..
- చర్చకి వస్తామని చెప్పి వాయిదా వేయించారు..
- టీడీపీలో అక్రమాలు బయట పడతాయని పారిపోతున్నారు..
- హెరిటెజ్, ఇందాపూర్, వైష్ణవి మధ్య సంబంధాలు బయట పడతాయని భయపడుతున్నారు
- తన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డుపై కామెంట్స్ చేసారు..
- చర్చ సాగే మా పోరాటం కొనసాగుతుంది..
- బడ్జెట్పై కూడా చర్చ జరగాలి..
ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కామెంట్స్..
- నిజాలు బయటకి వస్తాయని వాయిదా వేశారు..
- ఇందాపూర్, హెరిటెజ్పై సంబంధం బయట పడుతుంది అని భయపడ్డారు..
- రాయలసీమ ఎత్తిపోతలని కూటమి ఆపేసింది..
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి
సభలో గందరగోళం మధ్య మండలి వాయిదా..
- వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్.
- అధికార పక్షం సభలో చర్చను అడ్డుకోవడం సరికాదన్న చైర్మన్.
- మండలిలో లడ్డూపై చర్చను దారి మళ్లించే ప్రయత్నం.
- అవసరమైతే 4, 5 తేదీల్లో చర్చిద్దామన్న మంత్రి అచ్చెన్నాయుడు.
- లడ్డూపై చర్చించేందుకు భయమెందుకు? అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ
- సభ వాయిదా పడినా సభలోనే ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు
మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం..
- లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కర్షన్ సందర్భంగా సభ పునః ప్రారంభం అయినప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్ళీ మొదలు పెట్టాలనటం సరికాదు.
- మంత్రి పయ్యావుల కేశవ్ నాపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవం..
- నేను సంతకం చేశానని ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ కాదు.. అంటూ ఆగ్రహం
- అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరగటానికి సహకరించాలి..
- మీరు రాజకీయాలు చేసుకోండి.. కానీ, కుర్చీని అవమానించవద్దు.
👉శాసన మండలి సమావేశాలు ప్రారంభం..
అసెంబ్లీ
- అసెంబ్లీ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ధర్నా
- అసెంబ్లీ బయట రోడ్డుపై ధర్నా చేసున్న ఎమ్మెల్సీ లు
- తిరుమల లడ్డుపై చర్చ చేపట్టాలని ధర్నా
- మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
- తిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం
- వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం
చర్చ కొనసాగించాలి: బొత్స
- శాసన మండలి
- తిరుమల లడ్డు పై చర్చ కొనసాగించాలన్న ప్రతిపక్ష నాయకుడు బొత్స
- సభలో చర్చ ప్రారంభించిన తరువాత వాయిదా పడిన కారణంగా..
- ఈరోజు కూడా చర్చ కొనసాగించాలని నిన్న మండలి చైర్మన్కు, సెక్రటరీ జనరల్కు బొత్స విజ్ఞప్తి


