ఏప్రిల్‌ 29న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 29న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

Published Thu, Apr 28 2022 8:43 PM

Amaravati: Cm Ys Jagan Delhi Visit In April 29 - Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 29న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి, రాత్రికి అక్కడే బసచేయనున్నారు.
 

Advertisement
Advertisement