
( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి : కాపు కార్పొరేషన్ ఛైర్మన్గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి, అవంతి శ్రీనివాస్ హజరయ్యారు. అంతకముందు వైఎస్ఆర్, వంగవీటి రంగా విగ్రహాలకు మంత్రులు నివాళి అర్పించారు.