కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు ప్రమాణస్వీకారం

Adapa Seshu Take Oath As Kapu Corporation Chairman - Sakshi

సాక్షి, అమరావతి : కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి, అవంతి శ్రీనివాస్‌ హజరయ్యారు. అంతకముందు  వైఎస్ఆర్‌, వంగవీటి రంగా విగ్రహాలకు మంత్రులు నివాళి అర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top