February 02, 2023, 05:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలతో పాటు వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతివృత్తిదారులకు ఒకటో తేదీ బుధవారం...
January 19, 2023, 16:53 IST
సాక్షి, తాడేపల్లి: ఈనాడు, రామోజీరావు తప్పుడు కథనాలపై మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కరపత్రికగా ఈనాడు కథనాలు రాస్తోంది.....
January 02, 2023, 04:42 IST
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా సామాజిక పింఛన్ రూ.2,750కి పెంపుపై లబ్ధిదారులు ఆనందభరితులయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వారి ఇళ్ల వద్ద సందడి...
January 01, 2023, 18:36 IST
సాక్షి, అమరావతి: ఏపీవ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు అందజేస్తున్నారు....
December 18, 2022, 10:17 IST
కొడవలూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ‘ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉన్న వలంటీర్ వ్యవస్థను చూసి ప్రతిపక్ష నేత...
December 18, 2022, 05:06 IST
కలకడ: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను గడపగడపకూ చేరుస్తున్న తమను వేగులుగా చిత్రీకరించడం సిగ్గుచేటని, తక్షణమే ఇటువంటి పిచ్చిరాతలు...
December 17, 2022, 05:58 IST
శంఖవరం/గుర్రంకొండ: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న తమపై బురదచల్లడం మానుకోవాలని ఈనాడు పత్రిక, రామోజీరావుపై...
December 16, 2022, 12:03 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వలంటీర్లు ప్రతి ఇంట్లో తలలో నాలికలా మారారు. గతంలో పెన్షన్ నుంచి ఏ చిన్నపాటి ప్రభుత్వ సేవలు అవసరం ఉన్నా తహసీల్దార్ లేదా...
December 16, 2022, 05:11 IST
కార్వేటినగరం/పాలసముద్రం/శంఖవరం/వాల్మీకిపురం: ‘నిజాయతీగా ప్రజలకు సేవ చేస్తున్న మాపై అసత్యవార్తలు రాస్తే అంతుచూస్తాం. మీ రాతలు మారకపోతే, మీ తలరాతను...
December 15, 2022, 16:23 IST
సాక్షి హైదరాబాద్: ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అనే కాన్సెప్ట్ కాదు వీళ్లది. సమాజానికి తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే గుణం!...
December 15, 2022, 03:24 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం/కోటబొమ్మాళి/మదనపల్లె: ఈనాడు దినపత్రికలో ప్రచురించినట్లుగా తాము వేగులం కాదని, ప్రజలకు సేవలందిస్తున్న సేవకులమని గ్రామ...
December 13, 2022, 09:09 IST
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): గ్రామ వలంటీర్లపై అసత్య కథనాలను ప్రచురించిన రామోజీరావు... ఇకనైనా తప్పుడు రాతలు మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం...
December 02, 2022, 04:04 IST
సాక్షి, అమరావతి/తాడికొండ: రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి 88.59 శాతం పింఛన్ల పంపిణీ...
November 02, 2022, 03:10 IST
సాక్షి, అమరావతి: ఠంచన్గా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వలంటీర్లే వెళ్లి డబ్బులు అందజేశారు. మంగళవారం...
November 01, 2022, 10:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం 62.33లక్షల మంది పెన్షనర్లకు రూ.1585.60...
October 02, 2022, 06:30 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) వలంటీర్ల సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా...
September 05, 2022, 05:34 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. మొత్తంమ్మీద గత నాలుగు...
September 05, 2022, 04:22 IST
ఒకటో తారీఖు వచ్చిందంటే పింఛన్ అందాల్సిందే. అది పట్టణమైనా, కీకారణ్యమైనా వలంటీర్లు వెళ్తున్నారు. నల్లమల అడవులూ అందుకు మినహాయింపు కాదు. శ్రీశైలానికి...
September 01, 2022, 11:20 IST
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పెన్షనర్లకు రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
August 01, 2022, 18:03 IST
తెల్లవారుజామున నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 3.10 లక్షల మందికి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు.
August 01, 2022, 04:22 IST
లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, ఆర్బీఐఎస్ (రియల్ టైమ్ బెనిఫిషరీష్...
July 21, 2022, 08:34 IST
వరద బాధితుల కోసం అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి నుంచే వంటావార్పు కార్యక్రమం నిర్విగ్నంగా కొనసాగుతోంది.
July 19, 2022, 11:04 IST
ముంపు ప్రాంతాల్లో విశేష సేవలందించిన వాలంటీర్లు
July 19, 2022, 08:17 IST
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, ఏలూరు/తాళ్లరేవు: గోదావరి వరద బాధితులకు వలంటీర్లు కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వ చేయూతను బాధితుల...
July 03, 2022, 05:40 IST
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీ రెండో రోజుకు 95.90% పూర్తయింది. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలలో...
June 03, 2022, 04:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. 60.75 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు...
June 02, 2022, 03:53 IST
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: ఎండలు మండుతున్నా అవ్వాతాతలకు చిన్న కష్టం కూడా తెలియకుండా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను డబ్బులు...
June 01, 2022, 15:43 IST
సాక్షి, అమరావతి: బుధవారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు వలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ...
May 04, 2022, 03:44 IST
సాక్షి, అమరావతి: దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 45వ విడత ఇంటంటి ఫీవర్...
May 04, 2022, 03:12 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నిరుపేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల...
May 03, 2022, 03:26 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. రెండురోజుల్లో ప్రభుత్వం 96.35% మంది లబ్ధిదారులకు పింఛన్ల...
May 02, 2022, 03:36 IST
సాక్షి, అమరావతి: మండుటెండలు.. మేడే.. ఆదివారం సెలవు.. అయినా ఒకటో తేదీనే రాష్ట్రవ్యాప్తంగా 53,26,151 మంది లబ్ధిదారులకు పింఛను డబ్బులను ప్రభుత్వం పంపిణీ...
April 17, 2022, 05:04 IST
పాకాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వలంటీర్లు అత్యంత ప్రీతిపాత్రులని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు....
April 08, 2022, 19:53 IST
బాపట్ల టౌన్: వలంటీర్లు పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజల మన్నన పొందగలరని కలెక్టర్ కె.విజయకృష్ణన్ చెప్పారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో...
April 08, 2022, 16:42 IST
సాక్షి, పిడుగురాళ్ల: వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందించాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి...
April 07, 2022, 08:48 IST
వాలంటీర్లకు సత్కారం
March 31, 2022, 08:23 IST
సాక్షి, అమరావతి: ఏప్రిల్ రెండో తేదీ ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో పింఛనుదారులందరికీ 1న పింఛన్ చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 1వ తేదీ...
March 29, 2022, 03:13 IST
సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజామున అవ్వాతాతలకు గుడ్మార్నింగ్ చెప్పి పింఛన్ డబ్బులతో సహా 35 రకాల సేవలను లబ్ధిదారుల ఇంటి ముంగిటకు...
March 05, 2022, 08:04 IST
కోవూరు/నెల్లూరు (పొగతోట): ఆంధ్రపదేశ్లో ఏర్పాటు చేసిన వలంటీర్లు్ల, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు విప్లవాత్మక మని మహా రాష్ట్ర అధికారుల బృందం...
March 03, 2022, 04:16 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు బుధవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు...
March 02, 2022, 03:50 IST
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: మహాశివరాత్రి పండుగ రోజున కూడా రాష్ట్రంలో సగంమందికి ఠంచన్గా పింఛన్ డబ్బులు చేరాయి. వలంటీర్లు తమ ఇంటిలో పండుగను...
February 06, 2022, 03:43 IST
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా 60,87,399 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారికి ప్రభుత్వం...