-
Viral Video: చలానా కట్టమంటే.. ట్రాఫిక్ పోలీసును కారు పై 4కిలోమీటర్లు లాక్కెళ్లాడు
-
తప్పతాగి డ్రైవింగ్
ఆల్కాట్ తోట (రాజమండ్రి),న్యూస్లైన్ :స్కూలు పిల్లలను విశాఖపట్నం నుంచి గుంటూరుకు తీసుకువెళుతున్న ఒక ప్రైవేటు బస్సు డ్రైవరు మద్యం సేవించి బస్సు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాల్లో అనేకమంది చనిపోతున్నప్పటికీ ట్రావెల్స్ యజమానులు నిబంధనలు పాటించడం లేదనడానికి ఈ సంఘటనే నిదర్శనం. విశాఖపట్నంకు చెందిన విజ్ఞాన్స్కూల్తోపాటు వివిధ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు, ఎనిమిదిమంది ఉపాధ్యాయులతో గుంటూరులో జరిగే విజ్ఞానోత్సవ్ కార్యక్రమానికి జయశ్రీట్రావెల్స్కు చెందిన బస్సును బుక్ చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరిన బస్సును రాత్రి 09.30 గంటల సమయంలో రాజమండ్రి కోటిపలి ్లబస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిబ్బంది ఆపారు. బ్రీత్ఎనలైజర్ ద్వారా బస్సుడ్రైవర్ వై.అప్పారావు మద్యం సేవించినట్టు గుర్తించారు. బస్సును నిలుపుదల చేసి ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు తరలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఈ డ్రైవరు స్థానంలో మరొకరిని పంపించాలని ట్రావెల్స్ యజమానికి తెలియజేశారు. ఈమేరకు డ్రైవరుపై డ్రంకన్డ్రైవ్ కేసు నమోదు చేసి, బస్సు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం తప్పినట్టే మద్యం సేవించి బస్సు నడపడం వల్ల జరగరానిది జరిగితే స్కూలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెబుతారని ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం కనీసం నియమ నిబంధనలు పాటించకపోవడం దారుణమన్నారు. పోలీసులు బస్సును నిలుపుదల చేయడంతో విద్యార్థులు ఏమి జరిగిందోనంటూ ఆందోళనకు గురయ్యారు. బుధవారం గుంటూరులో జరిగే వివిధ పోటీల్లో పాల్గొనాల్సి ఉండడంతో బస్సు ఎప్పుడు క దులుతోందని టెన్షన్ పడ్డారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement