-
పబ్లిక్లో ఇలాంటి పనులా?.. నటిపై నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్లో జరిగిన జీ20 సమ్మిట్లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్పై బిగ్ బాస్ హౌస్లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) హీనా ఖాన్ బాలీవుడ్ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్లో రన్నరప్గా నిలిచింది. #HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t — hina_khanfc (@Mohamme37896951) May 24, 2023 -
తప్పతాగి పబ్లిక్గా లిప్లాక్ ఇచ్చేసిన నటి.. వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో కొంతమంది నటీనటులు తమ స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నారు. పార్టీలలో అతిగా మద్యం సేవించి బయటకు వచ్చాక నానా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇలాంటి సంఘటలు తరచుగా జరుగుతున్నాయి. పార్టీలలో తప్పతాగి రోడ్డుపై హల్చల్ చేసిన వీడియోలు గతంలో ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా అతిగా మద్యం సేవించి మత్తులో మీడియా ముందే భర్తకు లిప్లాక్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Sujit Gupta (@theavadhiguy) బాలీవుడ్ నటి కశ్మీరా షా తాజాగా భర్త కృష్ణ అభిషేక్తో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. అక్కడ అతిగా మద్యం సేవించి వెళ్తున్న సమయంలో మీడియా పకలరించింది. దీంతో ఆమె మత్తులో రకరకాల భంగిమళ్లో ఫోజులు ఇచ్చింది. భర్త కృష్ణ అభిషేక్ ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. అతన్ని గట్టిగా లాగి లిప్లాక్ ఇచ్చేసింది. ఆయన వద్దని వారిస్తున్నా సరే వినకుండా ముద్దులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by TAHIR JASUS007 (@tahirjasus) కశ్మీరా షా సినిమాల విషయానికొస్తే.. 1997లో షారుఖ్ఖాన్ నటించిన ఎస్ బాస్ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోయి కిసీ సే కమ్ నహిన్, ప్యార్ తో హోనా హిథా, హిందుస్తాన్కి కసమ్, కహిన్ ప్యార్ న హో జాయే, ఔర్ పప్పు పాస్ హో గయా తదితర చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2013లో నటుడు కృష్ణ అభిషేక్ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం కశ్మీరా సినిమాలకు దూరంగా ఉంది. -
స్టేజ్పై లవర్కు లిప్లాక్ ఇచ్చిన పాయల్ రాజ్పుత్..
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో ఓవర్నైట్ స్టార్డమ్ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్పుత్d. తొలి సినిమాతోనే నెగిటివ్ షేడ్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్ డోస్తో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పాయల్ కొంతకాలంగా పంజాబి నటుడు, గాయకుడు సౌరభ్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేది. అతనిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం సంకోచించదు పాయల్. తాజాగా మరోసారి తన లవర్ సౌరభ్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసింది పాయల్ రాజ్పుత్. ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన ప్రోగ్రామ్లో సౌరభ్తో కలిసి పాయల్ డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ తర్వాత సౌరభ్కు లిప్ కిస్ ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. అంతేకాకుండా యాంకర్ అడిగే ప్రశ్నలకు సిగ్గుతో తబ్బిబ్బయింది. హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్న పాయల్ రాజ్పుత్ సౌరభ్తో సహాజీవనం చేస్తోంది. ఇక్కడి నుంచే తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కిరాతక, తీస్మార్ఖాన్ చిత్రాల్లో నటిస్తోంది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్గా స్పందించిన హీరోయిన్ -
లిప్లాక్కి కండిషన్ పెట్టిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ అనేది సర్వసాధారణం. నచ్చిన వ్యక్తి దొరికితే కొన్నాళ్లు అతనితో కలిసి తిరుగుతారు, నచ్చితే పెళ్లి వరకు వెళ్తారు. లేదంటే ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొని విడిపోతారు. చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది బహిరంగంగానే చెప్పేస్తారు కూడా. అయితే ఈ డేటింగ్పై ఒక్కో హీరోయిన్కి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. తాజాగా డేటింగ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తన అభిప్రాయాన్ని చెప్పింది. డేటింగ్ చేస్తే..మొదటి రోజే లిప్కిస్ పెడతారా అనే ప్రశ్నకు ప్రగ్యా.. నో చెప్పింది. మొదటి రోజు ముద్దు పెట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. అలా అని లిప్కిస్ పెట్టకుండా ఉంటుందా అంటే.. అదీ కాదట. కొన్ని రోజులు కలిసి జీవించి, మనసు మనసు కలిసిన తర్వాత లిప్కిస్కి ఓకే చెబుతుందట. మరి ప్రస్తుతం ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అంటే.. అబ్బే.. అంత టైం లేదండి అని సింపుల్గా చెప్పేసింది ఈ పొడుగు కాళ్ల సుందరి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలకృష్ణ‘అఖండ’లో నటిస్తోంది. -
లిప్లాక్ అదిరింది
తమిళసినిమా: నటుడు సిద్ధార్థ్ చాలా గ్యాప్ తరువాత నటి ఆండ్రియాతో కలిసి అవళ్ అంటూ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. అరణ్మణై–2 చిత్రం తరువాత సిద్ధార్థ్ కోలీవుడ్లో కనిపించలేదు. అయితే కొంచెం గ్యాప్ తీసుకుని అవళ్ చిత్రంతో ఏకంగా కథానాయకుడు, నిర్మాతగా రానున్నారు. ఈయన సొంత నిర్మాణ సంస్థ ఎడాకీ, వయాకాంమ్ 18 మోషన్ పిక్చర్స్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం అవళ్. ఇందులో సిద్ధార్థ్తో సంచలన నటి ఆండ్రియా రొమాన్స్ చేయగా. ఇతర ముఖ్య పాత్రల్లో అతుల్ కులకర్ణి, సురేశ్, అనిషా విక్టర్, ప్రకాశ్ బెలవాడి, భావన అనేజా, ఖుషీ హజారే, యూసఫ్ హూసేన్, మందాకిని గోస్వామి నటించారు. వ్రేయాస్ క్రిష్ణ ఛాయాగ్రహణం, గిరీష్ సంగీతాన్ని అందించిన అవళ్ చిత్రానికి నటుడు సిద్ధార్థ్నే కథను అందించడం విశేషం. ఆయన చిరకాల మిత్రుడు మిలింద్ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ మూడో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. మా కల నెరవేరింది: సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆండ్రియా మాట్లాడుతూ తనకు అన్నీ వైవిధ్యభరిత కథా చిత్రాల అవకాశాలే వస్తున్నాయని, అలాంటి చిత్రాల్లో నటించడం కష్టతరమైనా, సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించడం సంతోషంగా ఉందని అంది. సిద్ధార్థ్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు మిలింద్ తనకు 17 ఏళ్ల మిత్రుడని తెలిపారు. హాలీవుడ్ హర్రర్ చిత్రాలు ఎక్కువగా చూసేవాళ్లమని, ఎప్పటిౖకైనా హాలీవుడ్ స్థాయి హర్రర్ చిత్రాన్ని రూపొందించాలన్న తమ కల ఈ అవళ్ చిత్రంతో నెరవేరిందని పేర్కొన్నారు. ఇది అలాంటి ఇలాంటి హర్రర్ చిత్రం కాదని, ఎలాంటి వారినైనా భయపెడుతుందని అన్నారు. చిత్రాన్ని నవంబర్ మూడో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సిద్ధార్థ్ వెల్లడించారు. చిత్ర ట్రైలర్ భయపెట్టినా, ఒక పాటలో మాత్రం సిద్ధార్థ్, ఆండ్రియాల లిప్లాక్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలను మరపించేలా ఉన్నాయని చెప్పకతప్పదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement