February 20, 2021, 09:07 IST
దొడ్డబళ్లాపురం: వ్యవసాయం బాటపడుతున్న యువ రైతులకు వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ పిల్లనివ్వడంలేదని, ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని ఒక యువరైతు...
February 17, 2021, 14:33 IST
న్యూఢిల్లీ: ఎర్రకోట హింసాత్మక ఘటనలో పోలీసులు పేర్కొంటున్న మరో మోస్ట్ వాటెండ్ ఎట్టకేలకు చిక్కాడు. గణతంత్ర దినోత్సవం నాటి ఘటనలో మనీందర్ సింగ్ను...
February 16, 2021, 06:18 IST
తాడికొండ: విశాఖలో రాజధాని వద్దన్న అమరావతి బినామీ రైతులు.. ఉక్కు ఉద్యమానికి మద్దతంటూ మొసలి కన్నీరు కార్చడం హేయనీయమని బహుజన పరిరక్షణ సమితి సంఘాల...
February 14, 2021, 02:15 IST
సాక్షి, హైదరాబాద్: పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రాజెక్టుల సాధన పేరుతో పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్...
February 13, 2021, 05:11 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) వేదికగా అందిస్తున్న వ్యవసాయ అనుబంధ సేవలన్నింటిని ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్...
February 13, 2021, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: మట్టి సేద్యంతో ప్రసిద్ధి పొంది గత ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి మరో అద్భుతాన్ని...
February 09, 2021, 08:24 IST
తన వద్ద ఉన్న ఆయిల్ ఇంజిన్కు వంట గ్యాస్ సిలిండర్ జతచేసి ఎంచక్కా ఇంజిన్ సాయంతో మడ్డువలస కాలువలో నీటిని పంటపొలానికి తరలించారు.
February 07, 2021, 10:19 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దేశానికి అన్నం పెట్టే రైతు రోడ్డెక్కాడంటే పాలకుడు విఫలమైనట్టే. ఢిల్లీలో 70 రోజుల నుంచి ఎముకలు కొరికే చలిలో రైతులు ఎవరి...
February 05, 2021, 13:19 IST
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ...
February 04, 2021, 08:10 IST
సాక్షి, హైదరాబాద్: తను కన్నుమూస్తూ మృత్యువుతో పోరాడుతున్న మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించాడు ఆ రైతు.. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బాలయ్య (51...
February 03, 2021, 14:49 IST
రోడ్డు మీద పడిన తాజా క్యాలీఫ్లవర్స్ను సొంతం చేసుకోవటానికి జనం...
February 03, 2021, 03:28 IST
తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలా మంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారికి ఏవైనా ఇబ్బందులు వస్తే, మోసానికి గురైతే.....
February 03, 2021, 02:10 IST
సాక్షి, ఇల్లందకుంట (హుజురాబాద్): ‘పార్టీలు ఉండక పోవచ్చు, జెండాలూ ఉండకపోవచ్చు.. ప్రజల పక్షాన ఎప్పుడూ ఈటల రాజేందర్ అనే నేను ఉంటాను. ఆరు సార్లు మీ...
February 02, 2021, 01:35 IST
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం...
January 31, 2021, 12:43 IST
గిట్టుబాటు ధర రాక.. కిలో టమాటా రెండు రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోందని తెలుసుకున్న ఈ బృందం.. నల్లగొండలోని రైతులకు సాయం చేయాలని భావించింది.
January 30, 2021, 04:59 IST
సాక్షి, అమరావతి: ఒక్క ఫోన్ కాల్.. వాట్సాప్లో చిన్న మెసేజ్.. అంతే.. క్షణాల్లో సమస్యలు, సందేహాలు తీరతాయి. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో సమస్యలు,...
January 28, 2021, 08:29 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి...
January 26, 2021, 14:16 IST
మహబూబాబాద్: ఆస్పత్రి నిర్మాణానికి భూమి దానం చేసిన ఓ దాత పాదాలను మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజా...
January 26, 2021, 13:24 IST
January 26, 2021, 10:30 IST
ఢిల్లీ : దేశంలోని ప్రతి భారతీయుడు అన్నం పెట్టే రైతన్నకు సెల్యూట్ చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. 72వ రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల...
January 25, 2021, 17:12 IST
సాక్షి ముంబై: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్,కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న...
January 25, 2021, 04:07 IST
సాక్షి, అమరావతి: శనగ, వేరుశనగ.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే పంటలు. ఈ రెండింటి విత్తనాల తయారీ దశాబ్దాలుగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉండడంతో...
January 25, 2021, 02:50 IST
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్న ఆగం కాకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభిలషించారు. తాజా పరిస్థితుల్లో రైతులకు బాసటగా...
January 23, 2021, 00:32 IST
ఎమ్ఎస్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా కనీస మధ్దతు ధరను ప్రభుత్వం 50 శాతం మేర పెంచినట్లయితే ప్రభుత్వం మీద పడే అదనపు భారం రూ. 2,28,000...
January 21, 2021, 08:09 IST
సాక్షి, సంగారెడ్డి: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్షరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మెజారిటీ రైతులు స్పష్టంచేశారు...
January 21, 2021, 02:30 IST
►సూర్యాపేటకు చెందిన 35 ఏళ్ల రైతుకు పది ఎకరాల సాగు భూమి ఉంది. కాలాలకు అనుగుణంగా పంట దిగుబడి వస్తుంటుంది. ఆయనకు వివాహం కాలేదు.. పెళ్లి కాలేదనే కంటే.....
January 20, 2021, 20:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను అనేక ప్రాంతాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దీ...
January 20, 2021, 10:20 IST
వాష్టింగ్టన్ : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా “సాగువీరుడా!-సాహిత్యాభివందనం’ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు...
January 19, 2021, 04:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాగు జోరుగా సాగుతోంది. రెండో ఏడాది కూడా రెండో పంటకు సాగు నీరివ్వడం.. సాగు సేవలన్నీ ముంగిటకు చేరడం.. ప్రభుత్వం...
January 18, 2021, 03:38 IST
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగుకు అవసరమైన సమస్త సదుపాయాలను రైతుల సొంతూళ్లలోనే...
January 18, 2021, 00:38 IST
ప్రకృతి వ్యవసాయం వైపు పయనించేలా యువ రైతులను ఒప్పించడమే సులువు, పెద్దలకు నచ్చజెప్పటం కష్టం అనే అభిప్రాయం ఒకటుంది. అయితే, ఒంటరి మహిళా రైతు తిరుపతమ్మ...
January 13, 2021, 04:26 IST
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
► తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 3 వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తున్నాం. రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న...
January 13, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి బ్యూరో: ఆదాయం రెట్టింపు అవడంతోపాటు, ఖర్చులు తగ్గాలంటే రైతులు సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హిమాచల్ప్రదేశ్ గవర్నర్...
January 12, 2021, 15:02 IST
సాక్షి, హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అన్నదాత చేపట్టిన ఆందోళనలకు దేశమంతా మద్దతు తెలుపుతోంది....
January 05, 2021, 04:41 IST
సాక్షి, అమరావతి: సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు సోమవారం...
January 02, 2021, 14:26 IST
లక్నో : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం కాశ్మీర్ సింగ్ (75) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు...
January 02, 2021, 05:24 IST
సాక్షి నెట్వర్క్: దూదిరైతుకు దుఃఖమే మిగిలింది. అదనుకు పడిన వర్షాలకు కళకళలాడిన పత్తిచేలు.. అదే వరుణుడి ఆగ్రహంతో ఛిద్రమయ్యాయి. ఎంతో దిగుబడి వస్తుందని...
January 01, 2021, 04:24 IST
మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల్లో గోడౌన్లు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, కలెక్షన్ సెంటర్లు, కోల్డు రూంలు, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు...
December 29, 2020, 17:05 IST
సాక్షి, శ్రీకాకుళం: దేశ చరిత్రలోనే నెల తిరగక ముందే తుపాను నష్ట పరిహారం రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఏపీ...
December 29, 2020, 03:12 IST
సాక్షి, హైదరాబాద్: యాసంగి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావడం మొదలైంది. ఎకరాలోపు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం...
December 28, 2020, 08:59 IST
ముస్తాబాద్(సిరిసిల్ల): భూ వివాదం ఓ రైతుని బలితీసుకుంది. సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం...
December 27, 2020, 01:25 IST
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది.. కానీ, దాన్ని తీసుకోవా లంటే బ్యాంక్ ఉన్న పట్టణానికో, ఏటీఎం ఉన్న...