-
యూఎస్-భారత్ డీల్.. మార్కెట్లు జోరందుకుంటాయా?
యూఎస్-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 320 పాయింట్ల వరకు లాభపడటం చూస్తుంటే, నేడు దలాల్ స్ట్రీట్లో బుల్ రన్ పక్కా అనిపిస్తోంది.
-
కపటనాటక సూత్రధారి
బెంగళూరు: వివాహ రిసెప్షన్కు వెళ్తున్న వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటనను చామరాజనగర్ జిల్లా కొల్లేగాళ టౌన్ పోలీసులు ఛేదించారు. వధువుతోపాటు, ఆమె ప్రియుడు దర్శన్, ఒక మైనర్ను అరెస్టు చేశారు.
Tue, Feb 03 2026 08:26 AM -
'నాని'తో భారీ రిస్క్ చేస్తున్న నిర్మాత.. బెడిసి కొడితే కష్టమే
టాలీవుడ్లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది.
Tue, Feb 03 2026 08:23 AM -
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ప్రభావం.. భారత ఆర్థిక రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది.
Tue, Feb 03 2026 08:04 AM -
తవ్వుకో... అమ్ముకో..!
●చంద్రయ్య డ్రైన్ను అడ్డగోలుగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్న నాయకులు
●చోద్యం చూస్తున్న డ్రైనేజీ అధికారులు
●మండిపడుతున్న రైతులు,
పరిసర ప్రాంత ప్రజలు
Tue, Feb 03 2026 08:03 AM -
నిజాయతీ చాటుకున్న గన్నవరం డిపో కండక్టర్
గన్నవరం: స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ కె.ఉదయభాస్కర్ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి ఇచ్చి నిజాయతీని చాటుకున్నారు. వివరాలిలా వున్నాయి.
Tue, Feb 03 2026 08:03 AM -
పోలీస్ గ్రీవెన్స్లో 107 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ప్రజల నుంచి 107 ఫిర్యాదులు వచ్చాయి. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
బాల్య వివాహాల రహిత సమాజానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలని అన్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
డ్రగ్స్పై ఉక్కుపాదం
● ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం
● పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
●7వ రోజు కొనసాగిన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ర్యాలీ
Tue, Feb 03 2026 08:03 AM -
బోనాలమ్మా....బోనాలు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు రెండవ రోజు సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు. దీక్ష విరమించిన స్వాములు తెల్లవారు జామునే మునేరులో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి.
Tue, Feb 03 2026 08:03 AM -
రాష్ట్రానికి రూ.10,134 కోట్లు కేటాయింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్ల అభివృద్ధికి రూ.10,134 కోట్లు కేటాయించినట్లు విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు.
Tue, Feb 03 2026 08:03 AM -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్ధంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు.
Tue, Feb 03 2026 08:03 AM -
టెక్నాలజీపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధి నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది టెక్నాలజీని ఉపయోగించేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలని డీసీపీ కేజీవీ సరిత అన్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
పోలీసుల పచ్చపాతం!
Tue, Feb 03 2026 08:03 AM -
డీజే.. కిల్లర్ హారన్.. టెర్రర్!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల అనేక మంది అధిక శబ్దాలతో ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్ హారన్లు, డీజే సౌండ్లతోపాటు, ఇయర్ ఫోన్లను ఎక్కువ సౌండ్తో వాడకం వల్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. యువకులు సైతం ఈ తరహా సమస్యలతో ఆస్పత్రులకు అధికంగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
మేరీమాత ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు
గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. ఏలూరు రోడ్డులో గల సోషల్ సర్వీస్ సెంటర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
Tue, Feb 03 2026 08:03 AM -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 54.90 టీఎంసీలు.
Tue, Feb 03 2026 08:03 AM -
పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారత దేశ ఆర్థిక వనరులపై చమురు దిగుమతులు ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్పీసీఎల్ జీఎం, చమురు పరిశ్రమ ఏపీ సమన్వయకర్త ఎన్.భాస్కరరెడ్డి పేర్కొన్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
జోగికి పరామర్శల వెల్లువ..
జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం పలువురు పరామర్శించారు.
Tue, Feb 03 2026 08:03 AM -
శ్రీవారి సేవలో ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్
తిరుమల: న్యూజిలాండ్ టీ20 సిరీస్లో ఘన వి జయం సాధించిన అనంతరం టీమ్ ఇండియా ఫీ ల్డింగ్ కోచ్ దిలీప్ సోమ వారం వేంకటేశ్వర స్వా మివారిని దర్శించుకున్నా రు. శ్రీవారి దర్శనం అనంతరం దిలీప్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Tue, Feb 03 2026 08:00 AM -
పీజీఆర్ఎస్లో..అర్జీల రచ్చ
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అవసరమైన మేరకు ప్రింటింగ్ అర్జీలు లేకపోవడంతో రచ్చరచ్చగా మారింది. పీజీఆర్ఎస్కు మొత్తం 644 అర్జీలు వచ్చాయి. ఒక్కో అర్జీకి 5 నుంచి 10 మంది రావడంతో కలెక్టరేట్ 3 వేల నుంచి 6 వేల మందితో నిండిపోయింది.
Tue, Feb 03 2026 08:00 AM -
పరిశోధనలకు టీం వర్క్ అవసరం
నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పురోగతిని సాధించే క్రమంలో చేసే పరిశోధనలకు టీంవర్క్ ఎంతో అవసరమని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు అన్నారు.
Tue, Feb 03 2026 08:00 AM -
తుంబూరు అడవిలో చిరుత సంచారం
నారాయణవనం: మండలంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తుందన్న ఫిర్యాదుతో సోమవారం అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తుంబూరు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత జాడ కోసం గాలించారు. స్థానికుల కథనం మేరకు..
Tue, Feb 03 2026 08:00 AM -
సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జూపార్కు రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈ నెల 14 నుంచి మార్చి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు 5వ జిల్లాస్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రు తెలిపారు.
Tue, Feb 03 2026 08:00 AM -
ఐఐటీలో ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్
ఏర్పేడు: న్యూఢిల్లీలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరగనున్న ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్– 2026నకు అధికారిక ప్రీ–సమ్మిట్ ఈవెంట్ అయిన ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్’ కార్యక్రమం సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో జరిగింది.
Tue, Feb 03 2026 08:00 AM
-
యూఎస్-భారత్ డీల్.. మార్కెట్లు జోరందుకుంటాయా?
యూఎస్-భారత్ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 320 పాయింట్ల వరకు లాభపడటం చూస్తుంటే, నేడు దలాల్ స్ట్రీట్లో బుల్ రన్ పక్కా అనిపిస్తోంది.
Tue, Feb 03 2026 08:33 AM -
కపటనాటక సూత్రధారి
బెంగళూరు: వివాహ రిసెప్షన్కు వెళ్తున్న వరుడిపై కత్తితో దాడి చేసిన ఘటనను చామరాజనగర్ జిల్లా కొల్లేగాళ టౌన్ పోలీసులు ఛేదించారు. వధువుతోపాటు, ఆమె ప్రియుడు దర్శన్, ఒక మైనర్ను అరెస్టు చేశారు.
Tue, Feb 03 2026 08:26 AM -
'నాని'తో భారీ రిస్క్ చేస్తున్న నిర్మాత.. బెడిసి కొడితే కష్టమే
టాలీవుడ్లో నాని నటించిన ‘దసరా’ భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 120 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. నాని కెరీర్లోనే మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది.
Tue, Feb 03 2026 08:23 AM -
టారిఫ్ తగ్గింపుతో బలపడిన రూపాయి
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ప్రభావం.. భారత ఆర్థిక రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్ను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది.
Tue, Feb 03 2026 08:04 AM -
తవ్వుకో... అమ్ముకో..!
●చంద్రయ్య డ్రైన్ను అడ్డగోలుగా తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్న నాయకులు
●చోద్యం చూస్తున్న డ్రైనేజీ అధికారులు
●మండిపడుతున్న రైతులు,
పరిసర ప్రాంత ప్రజలు
Tue, Feb 03 2026 08:03 AM -
నిజాయతీ చాటుకున్న గన్నవరం డిపో కండక్టర్
గన్నవరం: స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ కె.ఉదయభాస్కర్ బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి ఇచ్చి నిజాయతీని చాటుకున్నారు. వివరాలిలా వున్నాయి.
Tue, Feb 03 2026 08:03 AM -
పోలీస్ గ్రీవెన్స్లో 107 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ప్రజల నుంచి 107 ఫిర్యాదులు వచ్చాయి. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
బాల్య వివాహాల రహిత సమాజానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్ది, ఆదర్శంగా నిలపడంలో ప్రతిఒక్కరూ చేయీచేయీ కలపాలని అన్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
డ్రగ్స్పై ఉక్కుపాదం
● ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం
● పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
●7వ రోజు కొనసాగిన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ర్యాలీ
Tue, Feb 03 2026 08:03 AM -
బోనాలమ్మా....బోనాలు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు రెండవ రోజు సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు. దీక్ష విరమించిన స్వాములు తెల్లవారు జామునే మునేరులో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్యూలైన్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి.
Tue, Feb 03 2026 08:03 AM -
రాష్ట్రానికి రూ.10,134 కోట్లు కేటాయింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్ట్ల అభివృద్ధికి రూ.10,134 కోట్లు కేటాయించినట్లు విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా తెలిపారు.
Tue, Feb 03 2026 08:03 AM -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్ధంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు.
Tue, Feb 03 2026 08:03 AM -
టెక్నాలజీపై ప్రతి ఒక్కరూ పట్టు సాధించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధి నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది టెక్నాలజీని ఉపయోగించేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలని డీసీపీ కేజీవీ సరిత అన్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
పోలీసుల పచ్చపాతం!
Tue, Feb 03 2026 08:03 AM -
డీజే.. కిల్లర్ హారన్.. టెర్రర్!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల అనేక మంది అధిక శబ్దాలతో ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్ హారన్లు, డీజే సౌండ్లతోపాటు, ఇయర్ ఫోన్లను ఎక్కువ సౌండ్తో వాడకం వల్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. యువకులు సైతం ఈ తరహా సమస్యలతో ఆస్పత్రులకు అధికంగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
మేరీమాత ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు
గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. ఏలూరు రోడ్డులో గల సోషల్ సర్వీస్ సెంటర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
Tue, Feb 03 2026 08:03 AM -
కృష్ణాజిల్లా
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 54.90 టీఎంసీలు.
Tue, Feb 03 2026 08:03 AM -
పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారత దేశ ఆర్థిక వనరులపై చమురు దిగుమతులు ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్పీసీఎల్ జీఎం, చమురు పరిశ్రమ ఏపీ సమన్వయకర్త ఎన్.భాస్కరరెడ్డి పేర్కొన్నారు.
Tue, Feb 03 2026 08:03 AM -
జోగికి పరామర్శల వెల్లువ..
జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం పలువురు పరామర్శించారు.
Tue, Feb 03 2026 08:03 AM -
శ్రీవారి సేవలో ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్
తిరుమల: న్యూజిలాండ్ టీ20 సిరీస్లో ఘన వి జయం సాధించిన అనంతరం టీమ్ ఇండియా ఫీ ల్డింగ్ కోచ్ దిలీప్ సోమ వారం వేంకటేశ్వర స్వా మివారిని దర్శించుకున్నా రు. శ్రీవారి దర్శనం అనంతరం దిలీప్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Tue, Feb 03 2026 08:00 AM -
పీజీఆర్ఎస్లో..అర్జీల రచ్చ
తిరుపతి అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అవసరమైన మేరకు ప్రింటింగ్ అర్జీలు లేకపోవడంతో రచ్చరచ్చగా మారింది. పీజీఆర్ఎస్కు మొత్తం 644 అర్జీలు వచ్చాయి. ఒక్కో అర్జీకి 5 నుంచి 10 మంది రావడంతో కలెక్టరేట్ 3 వేల నుంచి 6 వేల మందితో నిండిపోయింది.
Tue, Feb 03 2026 08:00 AM -
పరిశోధనలకు టీం వర్క్ అవసరం
నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పురోగతిని సాధించే క్రమంలో చేసే పరిశోధనలకు టీంవర్క్ ఎంతో అవసరమని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు అన్నారు.
Tue, Feb 03 2026 08:00 AM -
తుంబూరు అడవిలో చిరుత సంచారం
నారాయణవనం: మండలంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తుందన్న ఫిర్యాదుతో సోమవారం అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తుంబూరు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత జాడ కోసం గాలించారు. స్థానికుల కథనం మేరకు..
Tue, Feb 03 2026 08:00 AM -
సైన్స్ సెంటర్లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు
తిరుపతి ఎడ్యుకేషన్ : జూపార్కు రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈ నెల 14 నుంచి మార్చి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు 5వ జిల్లాస్థాయి సైన్స్ క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రు తెలిపారు.
Tue, Feb 03 2026 08:00 AM -
ఐఐటీలో ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్
ఏర్పేడు: న్యూఢిల్లీలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరగనున్న ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్– 2026నకు అధికారిక ప్రీ–సమ్మిట్ ఈవెంట్ అయిన ‘ఏఐ ఫర్ సోషల్ గుడ్ హ్యాకథాన్’ కార్యక్రమం సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో జరిగింది.
Tue, Feb 03 2026 08:00 AM
