-
Italy World Cup: అయ్యో ఇటలీ!
ఒకప్పుడు ఫుట్బాల్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోరీ్నకి అర్హత సాధించలేక చతికిలబడింది. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు ప్రపంచకప్ను ముద్దాడిన ఇటలీ...
-
కేరళలో ఎన్నికల సర్వే.. దిమ్మతిరిగే ఫలితాలు?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఎన్డీయే, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి.
Thu, Apr 02 2026 12:08 PM -
ఖైదీలకు వైద్యం అభినందనీయం
జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్Thu, Apr 02 2026 12:06 PM -
జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి
సమయపాలన పాటించాలి
Thu, Apr 02 2026 12:06 PM -
" />
రైతుల భూములు పోనివ్వం
రేవంత్రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని కాళ్లాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బుధవారం మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
Thu, Apr 02 2026 12:06 PM -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
పరిగి: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రంగంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పద్మమ్మ(65) భర్త ఏఎస్సైగా రిటైరై, అనారోగ్యంతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇంట్లో పద్మమ్మ ఒంటరిగా ఉంటోంది.
Thu, Apr 02 2026 12:06 PM -
రోడ్డుపాలు చేయొద్దు
● ఇండస్ట్రియల్ పార్క్కు భూములివ్వం
● తేల్చి చెప్పిన రాపోల్ రైతులు
● రోడ్డుపై బైఠాయించి నిరసన
Thu, Apr 02 2026 12:06 PM -
ఆకులమైలారం మాజీ సర్పంచ్ మృతి
కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్(60) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. ఆయనకు భార్యతో పాటు కుమారై ఉన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
" />
ఏజెంట్ల నియామకంపై శ్రద్ధ తీసుకోండి
వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారిThu, Apr 02 2026 12:06 PM -
వికారాబాద్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా అనిల్యాదవ్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్లీడర్గా 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మున్సిపల్లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికై పాటు పడుతానన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
ఎమ్మెల్యే ఎదుటే కల్లు పంచాయితీ
● చెన్గేస్పూర్ సొసైటీ సభ్యుల
పరస్పర వాగ్వాదం
● రెండువర్గాలుగా విడిపోయిన
సంఘం సభ్యులు
Thu, Apr 02 2026 12:06 PM -
జాతీయ అవార్డుకు మోత్కుపల్లి జీపీ
బంట్వారం: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబర్చిన కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికై ంది. ఇందుకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది.
Thu, Apr 02 2026 12:06 PM -
భార్యాకొడుకును చంపిన నిందితుడికి రిమాండ్
వివరాలు వెల్లడించిన ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లుThu, Apr 02 2026 12:06 PM -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు
● నాణ్యమైన ఆహార పదార్థాలే
విక్రయించాలి
● టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా
Thu, Apr 02 2026 12:06 PM -
పైరవీలకే హారతి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ‘ధరణి’పోర్టల్ను తీసుకొస్తే.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోర్టల్ను రద్దు చేసి, దాని స్థానంలో ‘భూభారతి’ పోర్టల్ను తీసుకొచ్చింది. పేరు మారిందే కానీ..
Thu, Apr 02 2026 12:06 PM -
చికెన్ దుకాణలు బంద్!
షాద్నగర్: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుకాణాల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
Thu, Apr 02 2026 12:06 PM -
నేడు తుమ్మలూరుకు సీఎస్, కలెక్టర్
మహేశ్వరం: ప్రజా పాలనలో భాగంగా తుమ్మలూరులో నిర్వహించనున్న గ్రామ సభకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణరెడ్డి హాజరవనున్నట్లు ఎంపీడీఓ శైలజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Thu, Apr 02 2026 12:06 PM -
చిలుకూరులో రథోత్సవం
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. చిలుకూరు వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై ఆలయం చుట్టూ ఊరేగారు.
Thu, Apr 02 2026 12:06 PM -
పన్నుల వసూళ్లలో టాప్
● జిల్లాలో తొలి స్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన చేవెళ్ల మున్సిపాలిటీ
● మార్చి 31 నాటికి 92. 20శాతం వసూళ్లు
Thu, Apr 02 2026 12:06 PM -
పార్టీబలోపేతానికి కృషి చేయండి
మొయినాబాద్: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
క్రీడలతో మానసికోల్లాసం
కేశంపేట: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని నిర్దవెళ్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
Thu, Apr 02 2026 12:06 PM -
" />
విచారించలేదు.. సమస్య తీరలేదు
కొందుర్గు రెవెన్యూ సర్వేనంబర్ 75, 76, 80లో నాతో పాటు మరో 34 మందికి 12.15 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో ఏళ్లుగా పట్టా భూమిగా రికార్డు ఉంది. ధరణి పోర్టల్లో వక్ఫ్ భూమిగా రికార్డు చేశారు.
Thu, Apr 02 2026 12:06 PM -
" />
తైబజార్@రూ.19.87 లక్షలు
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి తై బజార్ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, మేనేజర్ ఆంజనేయులు సమక్షంలో నిర్వహించిన ఈ వేలంలో 18 మంది డిపాజిట్దారులు పాల్గొన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
ధార లేని మంజీర!
● పొట్టదశలో వరిని కాపాడుకునేందుకు పాట్లు
● ఇసుక తిన్నెలను తవ్వి కిలోమీటర్ల మేర పైపులైన్లు
Thu, Apr 02 2026 12:06 PM -
మార్జిన్ తగ్గింపుతో నష్టపోతున్నాం
మెదక్ కలెక్టరేట్: పౌల్ట్రీ యాజమాన్యాల సిండికెట్ పెత్తనం తగ్గించాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈమేరకు దుకాణాలు మూసి వేసి పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..
Thu, Apr 02 2026 12:06 PM
-
Italy World Cup: అయ్యో ఇటలీ!
ఒకప్పుడు ఫుట్బాల్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో ఏలిన ఇటలీ... ఇప్పుడు వరుసగా మూడోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోరీ్నకి అర్హత సాధించలేక చతికిలబడింది. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు ప్రపంచకప్ను ముద్దాడిన ఇటలీ...
Thu, Apr 02 2026 12:08 PM -
కేరళలో ఎన్నికల సర్వే.. దిమ్మతిరిగే ఫలితాలు?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఎన్డీయే, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి.
Thu, Apr 02 2026 12:08 PM -
ఖైదీలకు వైద్యం అభినందనీయం
జైలు సూపరింటెండెంట్ రాజ్కుమార్Thu, Apr 02 2026 12:06 PM -
జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి
సమయపాలన పాటించాలి
Thu, Apr 02 2026 12:06 PM -
" />
రైతుల భూములు పోనివ్వం
రేవంత్రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని కాళ్లాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బుధవారం మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
Thu, Apr 02 2026 12:06 PM -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
పరిగి: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రంగంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పద్మమ్మ(65) భర్త ఏఎస్సైగా రిటైరై, అనారోగ్యంతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇంట్లో పద్మమ్మ ఒంటరిగా ఉంటోంది.
Thu, Apr 02 2026 12:06 PM -
రోడ్డుపాలు చేయొద్దు
● ఇండస్ట్రియల్ పార్క్కు భూములివ్వం
● తేల్చి చెప్పిన రాపోల్ రైతులు
● రోడ్డుపై బైఠాయించి నిరసన
Thu, Apr 02 2026 12:06 PM -
ఆకులమైలారం మాజీ సర్పంచ్ మృతి
కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్(60) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. ఆయనకు భార్యతో పాటు కుమారై ఉన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
" />
ఏజెంట్ల నియామకంపై శ్రద్ధ తీసుకోండి
వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారిThu, Apr 02 2026 12:06 PM -
వికారాబాద్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా అనిల్యాదవ్
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బీజేపీ ఫ్లోర్లీడర్గా 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై మున్సిపల్లో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికై పాటు పడుతానన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
ఎమ్మెల్యే ఎదుటే కల్లు పంచాయితీ
● చెన్గేస్పూర్ సొసైటీ సభ్యుల
పరస్పర వాగ్వాదం
● రెండువర్గాలుగా విడిపోయిన
సంఘం సభ్యులు
Thu, Apr 02 2026 12:06 PM -
జాతీయ అవార్డుకు మోత్కుపల్లి జీపీ
బంట్వారం: గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబర్చిన కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపికై ంది. ఇందుకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది.
Thu, Apr 02 2026 12:06 PM -
భార్యాకొడుకును చంపిన నిందితుడికి రిమాండ్
వివరాలు వెల్లడించిన ఆమనగల్లు ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లుThu, Apr 02 2026 12:06 PM -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు
● నాణ్యమైన ఆహార పదార్థాలే
విక్రయించాలి
● టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్పాషా
Thu, Apr 02 2026 12:06 PM -
పైరవీలకే హారతి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ‘ధరణి’పోర్టల్ను తీసుకొస్తే.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోర్టల్ను రద్దు చేసి, దాని స్థానంలో ‘భూభారతి’ పోర్టల్ను తీసుకొచ్చింది. పేరు మారిందే కానీ..
Thu, Apr 02 2026 12:06 PM -
చికెన్ దుకాణలు బంద్!
షాద్నగర్: రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుకాణాల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
Thu, Apr 02 2026 12:06 PM -
నేడు తుమ్మలూరుకు సీఎస్, కలెక్టర్
మహేశ్వరం: ప్రజా పాలనలో భాగంగా తుమ్మలూరులో నిర్వహించనున్న గ్రామ సభకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణరెడ్డి హాజరవనున్నట్లు ఎంపీడీఓ శైలజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Thu, Apr 02 2026 12:06 PM -
చిలుకూరులో రథోత్సవం
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. చిలుకూరు వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై ఆసీనులై ఆలయం చుట్టూ ఊరేగారు.
Thu, Apr 02 2026 12:06 PM -
పన్నుల వసూళ్లలో టాప్
● జిల్లాలో తొలి స్థానం, రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన చేవెళ్ల మున్సిపాలిటీ
● మార్చి 31 నాటికి 92. 20శాతం వసూళ్లు
Thu, Apr 02 2026 12:06 PM -
పార్టీబలోపేతానికి కృషి చేయండి
మొయినాబాద్: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
క్రీడలతో మానసికోల్లాసం
కేశంపేట: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని నిర్దవెళ్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
Thu, Apr 02 2026 12:06 PM -
" />
విచారించలేదు.. సమస్య తీరలేదు
కొందుర్గు రెవెన్యూ సర్వేనంబర్ 75, 76, 80లో నాతో పాటు మరో 34 మందికి 12.15 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో ఏళ్లుగా పట్టా భూమిగా రికార్డు ఉంది. ధరణి పోర్టల్లో వక్ఫ్ భూమిగా రికార్డు చేశారు.
Thu, Apr 02 2026 12:06 PM -
" />
తైబజార్@రూ.19.87 లక్షలు
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి తై బజార్ వేలం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, మేనేజర్ ఆంజనేయులు సమక్షంలో నిర్వహించిన ఈ వేలంలో 18 మంది డిపాజిట్దారులు పాల్గొన్నారు.
Thu, Apr 02 2026 12:06 PM -
ధార లేని మంజీర!
● పొట్టదశలో వరిని కాపాడుకునేందుకు పాట్లు
● ఇసుక తిన్నెలను తవ్వి కిలోమీటర్ల మేర పైపులైన్లు
Thu, Apr 02 2026 12:06 PM -
మార్జిన్ తగ్గింపుతో నష్టపోతున్నాం
మెదక్ కలెక్టరేట్: పౌల్ట్రీ యాజమాన్యాల సిండికెట్ పెత్తనం తగ్గించాలని చికెన్ సెంటర్ల నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఈమేరకు దుకాణాలు మూసి వేసి పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..
Thu, Apr 02 2026 12:06 PM
