-
భారత్కు పరీక్షా సమయం
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా?
-
బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకు?
హవేళిఘణాపూర్ (మెదక్): ప్రజలు వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడు తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం వారి కష్టాలు పట్టించుకోకుండా మూసీ నది, క్రీడ లపై సమీక్షలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ
Fri, Aug 29 2025 04:22 AM -
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.
Fri, Aug 29 2025 04:18 AM -
జల విలయం
సాక్షి, నెట్వర్క్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ.. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
Fri, Aug 29 2025 04:05 AM -
విశాఖలో విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్
మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Fri, Aug 29 2025 04:04 AM -
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
నంద్యాల: బాలికను బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన వివరాలు..
Fri, Aug 29 2025 03:57 AM -
పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, దివంగత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు ఖమ్మంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి (77) పుచ్చలపల్లికి మేనల్లుడు.
Fri, Aug 29 2025 03:50 AM -
అక్కడే ఉంటారట! కిందికి దిగితే ఇçపుడే నిమజ్జనం అవుతారట!
అక్కడే ఉంటారట! కిందికి దిగితే ఇçపుడే నిమజ్జనం అవుతారట!
Fri, Aug 29 2025 03:45 AM -
చెన్నైలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం చెన్నై పర్యటనకు వచ్చారు.
Fri, Aug 29 2025 03:37 AM -
మహారాష్ట్ర గడ్డ...షెల్ కంపెనీల అడ్డా..!
సాక్షి, అమరావతి: అక్రమ వ్యాపారాలు/తాత్కాలిక వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేసే షెల్ కంపెనీలకు మహారాష్ట్ర అడ్డాగా మారింది. దేశంలోనే అత్యధిక షెల్ కంపెనీలు మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Fri, Aug 29 2025 03:37 AM -
సరిహద్దు దాటుతున్న యూరియా పట్టివేత
దాచేపల్లి: యూరియా బస్తాలు అందక ఓ వైపు అన్నదాతలు అల్లాడిపోతుంటే మరోవైపు టీడీపీ నేతలు అక్రమంగా సరిహద్దు దాటిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
Fri, Aug 29 2025 03:33 AM -
మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి..
Fri, Aug 29 2025 03:30 AM -
కుప్పానికి కృష్ణాభిషేకం జగన్ హయాంలోనే
పలమనేరు, మదనపల్లె: తన సొంత నియోజక వర్గానికి కృష్ణా జలాలు తరలించానని నమ్మబలుకుతున్న సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ అసలు కుప్పం ఉప కాలువ పనులే పూర్తి చేయించలేదు.
Fri, Aug 29 2025 03:29 AM -
దశలవారీ లాటరీ.. గుట్టుగా దోపిడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మద్యం దందాను కొత్తపుంతలు తొక్కిస్తోంది. ప్రభుత్వ పెద్దల హైడ్రామాను కొనసాగిస్తూ బార్ల ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొత్తదారి కనిపెట్టింది.
Fri, Aug 29 2025 03:21 AM -
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాల మేటలు పేరుకుపోతుండగా..
Fri, Aug 29 2025 03:14 AM -
ఎన్డీయేకు 324.. ‘ఇండియా’కు 208
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 324 సీట్లు లభిస్తాయని ఇండియా టుడే–సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే’లో తేలింది.
Fri, Aug 29 2025 03:12 AM -
ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని కోర్టుల న్యాయాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది.
Fri, Aug 29 2025 03:07 AM -
ప్రైవేటుదే ఏలు‘బడి’!
సాక్షి, అమరావతి: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు బడులదే రాజ్యంగా మారింది.
Fri, Aug 29 2025 03:04 AM -
అమెరికా స్కూలులో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి 17 మందికి గాయాలు
మిన్నియాపొలిస్: అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలోని ఓ స్కూలులో బుధవారం ఉదయం ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు.
Fri, Aug 29 2025 03:03 AM -
కమిటీ మాట... పోలవరంలో నీటి మూట
» పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 32 కాకుండా.. 35 డిగ్రీలు ఉండడం, నీటి శాతం అధికంగా ఉండడంతో తొమ్మిది ప్యానళ్ల పరిధిలో బ్లీడింగ్ (సీపేజీ) అవుతోంది.
Fri, Aug 29 2025 02:59 AM -
31న జిన్పింగ్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో చైనాలో పర్యటించబోతున్నారు. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు.
Fri, Aug 29 2025 02:54 AM -
జిన్పింగ్..ముర్ము..మోదీ !
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ల కొరడా ఝళిపిస్తున్న వేళ ఓ లేఖ భారత్–చైనాల సంబంధాలను మలుపుతిప్పింది.
Fri, Aug 29 2025 02:47 AM -
అమ్మో నత్త..పంటలు గుల్ల
పంటలపై కోతులు, ఎలుకలు, మిడతలు ఆఖరికి చీమలు దాడిచేయడం చూశాం.. విన్నాం.. ఎప్పుడైనా నత్తలు దాడి చేయడం విన్నామా.. మన్యం జిల్లాలో ఇప్పుడిదే సమస్యగా మారింది. నత్తలు గుంపులు, గుంపులుగా దండెత్తుతున్నాయి. ఇళ్లు, వాకిళ్లతోపాటు పంటలపైనా దాడి చేస్తున్నాయి.
Fri, Aug 29 2025 02:47 AM -
మెరిట్ లేని డీఎస్సీ!
డీఎస్సీ –2025లో ప్రతిభ చాటిన అభ్యర్థులు కూటమి సర్కార్ తీరుతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి, పరీక్షలు రాసిన వారు పోస్టింగు ఆర్డర్లు అందుకోవడం గగనంగా మారింది.Fri, Aug 29 2025 02:44 AM -
సాగర్ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులు
విజయపురిసౌత్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను బుధవారం 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు.
Fri, Aug 29 2025 02:44 AM
-
భారత్కు పరీక్షా సమయం
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా?
Fri, Aug 29 2025 04:29 AM -
బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకు?
హవేళిఘణాపూర్ (మెదక్): ప్రజలు వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడు తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం వారి కష్టాలు పట్టించుకోకుండా మూసీ నది, క్రీడ లపై సమీక్షలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ
Fri, Aug 29 2025 04:22 AM -
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు.
Fri, Aug 29 2025 04:18 AM -
జల విలయం
సాక్షి, నెట్వర్క్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ.. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
Fri, Aug 29 2025 04:05 AM -
విశాఖలో విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్
మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Fri, Aug 29 2025 04:04 AM -
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
నంద్యాల: బాలికను బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన వివరాలు..
Fri, Aug 29 2025 03:57 AM -
పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, దివంగత పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు ఖమ్మంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన దువ్వూరు చంద్రశేఖర్రెడ్డి (77) పుచ్చలపల్లికి మేనల్లుడు.
Fri, Aug 29 2025 03:50 AM -
అక్కడే ఉంటారట! కిందికి దిగితే ఇçపుడే నిమజ్జనం అవుతారట!
అక్కడే ఉంటారట! కిందికి దిగితే ఇçపుడే నిమజ్జనం అవుతారట!
Fri, Aug 29 2025 03:45 AM -
చెన్నైలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం చెన్నై పర్యటనకు వచ్చారు.
Fri, Aug 29 2025 03:37 AM -
మహారాష్ట్ర గడ్డ...షెల్ కంపెనీల అడ్డా..!
సాక్షి, అమరావతి: అక్రమ వ్యాపారాలు/తాత్కాలిక వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేసే షెల్ కంపెనీలకు మహారాష్ట్ర అడ్డాగా మారింది. దేశంలోనే అత్యధిక షెల్ కంపెనీలు మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Fri, Aug 29 2025 03:37 AM -
సరిహద్దు దాటుతున్న యూరియా పట్టివేత
దాచేపల్లి: యూరియా బస్తాలు అందక ఓ వైపు అన్నదాతలు అల్లాడిపోతుంటే మరోవైపు టీడీపీ నేతలు అక్రమంగా సరిహద్దు దాటిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు.
Fri, Aug 29 2025 03:33 AM -
మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి..
Fri, Aug 29 2025 03:30 AM -
కుప్పానికి కృష్ణాభిషేకం జగన్ హయాంలోనే
పలమనేరు, మదనపల్లె: తన సొంత నియోజక వర్గానికి కృష్ణా జలాలు తరలించానని నమ్మబలుకుతున్న సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పటికీ అసలు కుప్పం ఉప కాలువ పనులే పూర్తి చేయించలేదు.
Fri, Aug 29 2025 03:29 AM -
దశలవారీ లాటరీ.. గుట్టుగా దోపిడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మద్యం దందాను కొత్తపుంతలు తొక్కిస్తోంది. ప్రభుత్వ పెద్దల హైడ్రామాను కొనసాగిస్తూ బార్ల ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొత్తదారి కనిపెట్టింది.
Fri, Aug 29 2025 03:21 AM -
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాల మేటలు పేరుకుపోతుండగా..
Fri, Aug 29 2025 03:14 AM -
ఎన్డీయేకు 324.. ‘ఇండియా’కు 208
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 324 సీట్లు లభిస్తాయని ఇండియా టుడే–సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే’లో తేలింది.
Fri, Aug 29 2025 03:12 AM -
ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని కోర్టుల న్యాయాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది.
Fri, Aug 29 2025 03:07 AM -
ప్రైవేటుదే ఏలు‘బడి’!
సాక్షి, అమరావతి: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు బడులదే రాజ్యంగా మారింది.
Fri, Aug 29 2025 03:04 AM -
అమెరికా స్కూలులో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి 17 మందికి గాయాలు
మిన్నియాపొలిస్: అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలోని ఓ స్కూలులో బుధవారం ఉదయం ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు.
Fri, Aug 29 2025 03:03 AM -
కమిటీ మాట... పోలవరంలో నీటి మూట
» పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న కాంక్రీట్ మిశ్రమం ఉష్ణోగ్రత 32 కాకుండా.. 35 డిగ్రీలు ఉండడం, నీటి శాతం అధికంగా ఉండడంతో తొమ్మిది ప్యానళ్ల పరిధిలో బ్లీడింగ్ (సీపేజీ) అవుతోంది.
Fri, Aug 29 2025 02:59 AM -
31న జిన్పింగ్తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో చైనాలో పర్యటించబోతున్నారు. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు.
Fri, Aug 29 2025 02:54 AM -
జిన్పింగ్..ముర్ము..మోదీ !
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ల కొరడా ఝళిపిస్తున్న వేళ ఓ లేఖ భారత్–చైనాల సంబంధాలను మలుపుతిప్పింది.
Fri, Aug 29 2025 02:47 AM -
అమ్మో నత్త..పంటలు గుల్ల
పంటలపై కోతులు, ఎలుకలు, మిడతలు ఆఖరికి చీమలు దాడిచేయడం చూశాం.. విన్నాం.. ఎప్పుడైనా నత్తలు దాడి చేయడం విన్నామా.. మన్యం జిల్లాలో ఇప్పుడిదే సమస్యగా మారింది. నత్తలు గుంపులు, గుంపులుగా దండెత్తుతున్నాయి. ఇళ్లు, వాకిళ్లతోపాటు పంటలపైనా దాడి చేస్తున్నాయి.
Fri, Aug 29 2025 02:47 AM -
మెరిట్ లేని డీఎస్సీ!
డీఎస్సీ –2025లో ప్రతిభ చాటిన అభ్యర్థులు కూటమి సర్కార్ తీరుతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి, పరీక్షలు రాసిన వారు పోస్టింగు ఆర్డర్లు అందుకోవడం గగనంగా మారింది.Fri, Aug 29 2025 02:44 AM -
సాగర్ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులు
విజయపురిసౌత్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను బుధవారం 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు.
Fri, Aug 29 2025 02:44 AM