-
ప్రతిభకు ప్రోత్సాహం
సద్వినియోగం చేసుకోవాలి..
-
నానో ఎరువులు వినియోగించాలి : డీఏఓ
పాన్గల్: రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు వినియోగించేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త డా.
Sun, Aug 30 2026 12:39 AM -
ఆయిల్పాంతో అధిక లాభాలు..
ఇతర పంటల సాగుతో పోలిస్తే ఆయిల్పాం సాగుతో రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు కాపునిస్తోంది. అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు మరింత కలిసి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23,488 ధర పలుకుతోంది.
Sun, Aug 30 2026 12:39 AM -
" />
రేపు అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
వీపనగండ్ల: మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్ పార్వతమ్మ, ఉపసర్పంచ్ బాలపీరు శనివారం తెలిపారు.
Sun, Aug 30 2026 12:39 AM -
ఆయిల్పాంకు ఆసక్తి
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
● అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు
● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందజేత
Sun, Aug 30 2026 12:39 AM -
క్రీడలతో మానసిక ప్రశాంతత
● మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం స్ఫూర్తివేధిక రాష్ట్ర చైర్మన్ రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ..
Sun, Aug 30 2026 12:39 AM -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శిరీష కోరారు.
Sun, Aug 30 2026 12:39 AM -
" />
ప్రభుత్వ ప్రోత్సాహం..
ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మొక్క నుంచి డ్రిప్ పరికరాల వరకు రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా ఎకరానికి 57 మొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే రైతులు ఒక్కో మొక్కకు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
Sun, Aug 30 2026 12:39 AM -
జిల్లా ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళన
వనపర్తి రూరల్: ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన ఇందిర కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు.
Sun, Aug 30 2026 12:39 AM -
సాగునీటి సరఫరా ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రైతులకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని ధర్మాపురం శివారులోని భూత్పూరు కాల్వలను శనివారం గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. కాల్వలో జమ్ము, ముళ్లపొదలు పెరిగాయని..
Sun, Aug 30 2026 12:39 AM -
మల్చింగ్ పేపర్..
● మీటర్లలో కోత.. మైక్రాన్లలో మాయ..
ధరల్లో భారీ తేడాలతో వ్యాపారుల దందా
● నాసిరకం పేపర్తో పంటలకు దెబ్బ.. ఫిర్యాదు చేస్తే
చర్యలు తీసుకుంటామన్న ఏవో
Sun, Aug 30 2026 12:39 AM -
ట్రిపుల్ ఆర్.. టెర్రర్!
రాజకీయం.. రౌడీయిజం.. రాక్షసత్వం
● పరిహారం చెల్లించకుండానే కమలాపురం, అంబవరం ఆర్ఓబీ పనుల్లో కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం
● ప్రశ్నించిన నిర్వాసితులపై
Sun, Aug 30 2026 12:39 AM -
దరఖాస్తుల ఆహ్వానం
పీలేరు : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, పీలేరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పెళ్లూరు నారాయణ పేర్కొన్నారు.
Sun, Aug 30 2026 12:39 AM -
బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
గుర్రంకొండ: ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టులపై బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కె. శామ్యూల్ పేర్కొన్నారు.
Sun, Aug 30 2026 12:39 AM -
ప్రకృతి ఒడిలో లెగసీ సందడి!
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని వెంకటమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో శనివారం ‘లెగసీ’ సినిమా షూటింగ్ సందడి అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది.
Sun, Aug 30 2026 12:39 AM -
" />
రోజుల తరబడి తిరుగుతున్నా
ఇటీవల మోటార్ సైకిల్ కొన్నా. దానికి ఫైనాన్స్ క్లియరెన్స్కు రోజుల తరబడి తిరుగుతున్నా కావడం లేదు. సర్వర్ సమస్య వస్తోంది. దీని కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం విచారకరం. వ్యయప్రయాసలకు గురి కావడంతో పాటు సమయం వృధా అవుతోంది.
Sun, Aug 30 2026 12:39 AM -
పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి రిమాండ్
పీలేరు రూరల్ : పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు ఎర్రయ్యను కోర్టుకు తరలించగా న్యాయమూర్తి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు.
Sun, Aug 30 2026 12:39 AM -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
తంబళ్లపల్లి : పలు చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను శనివారం తంబళ్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దస్తగిరి, ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు..
Sun, Aug 30 2026 12:39 AM -
కాపురానికి రాలేదని...
● భార్యను నరికి చంపిన కిరాతకుడు!
● పదేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్పై వచ్చి ఘాతుకం
Sun, Aug 30 2026 12:39 AM -
సర్కారు స్థలం.. ఆక్రమణ పర్వం
● నేషనల్ హైవే పక్కన కబ్జాకు
గురవుతున్న భూములు
● ప్రేక్షక పాత్రలో రెవెన్యూ అధికారులు
Sun, Aug 30 2026 12:39 AM -
‘మినీ’ ఫిల్టర్.. ‘మెగా’ నిర్లక్ష్యం!
● పాఠశాలలో నిరుపయోగంగా వాటర్ ఫిల్టర్
● తాగునీటి సమస్యతో విద్యార్థులకు ఇక్కట్లు
Sun, Aug 30 2026 12:39 AM -
‘తెలుగు నేర్పబడును’.. బోర్డులు వెలిసెన్!
రాయచోటి టౌన్ : ‘ఇంగ్లిష్ గ్రామర్ నేర్పించబడును’ అనే రోజుల నుంచి.. తెలుగు భాషను నేర్పించబడునని బోర్డులు ఏర్పాటు చేసే స్థాయికి విద్యావ్యవస్థలు వచ్చాయి.
Sun, Aug 30 2026 12:39 AM -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాయచోటి (చిన్నమండెం) : రాయచోటి– మదనపల్లి మార్గంలోని చిన్నమండెం మండలం వండాడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన పత్తి సుధాకర్(40) దుర్మరణం చెందాడు.
Sun, Aug 30 2026 12:39 AM -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
● భర్తను అంతమొందించిన భార్య, స్నేహితులు
● హత్య కేసు నిందితుల అరెస్ట్
Sun, Aug 30 2026 12:39 AM -
ఆయిల్ఫెడ్ నర్సరీల్లో పీఈక్యూ తనిఖీలు
అశ్వారావుపేటరూరల్: ఆయిల్ఫెడ్ నర్సరీల్లో పెంచుతున్న పామాయిల్ మొక్కలను శనివారం పీఈ క్యూ(పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) అధికారుల బృందం తనిఖీలు చేసింది. మండలంలోని నారంవారిగూడెం వద్దగల ఆయిల్ఫెడ్ నర్సరీ, దమ్మపేట మండలం అప్పారావుపేట నర్సరీల్లో మొక్కలను పరిశీ లించారు.
Sun, Aug 30 2026 12:39 AM
-
ప్రతిభకు ప్రోత్సాహం
సద్వినియోగం చేసుకోవాలి..
Sun, Aug 30 2026 12:39 AM -
నానో ఎరువులు వినియోగించాలి : డీఏఓ
పాన్గల్: రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు వినియోగించేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త డా.
Sun, Aug 30 2026 12:39 AM -
ఆయిల్పాంతో అధిక లాభాలు..
ఇతర పంటల సాగుతో పోలిస్తే ఆయిల్పాం సాగుతో రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు కాపునిస్తోంది. అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు మరింత కలిసి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23,488 ధర పలుకుతోంది.
Sun, Aug 30 2026 12:39 AM -
" />
రేపు అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
వీపనగండ్ల: మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్ పార్వతమ్మ, ఉపసర్పంచ్ బాలపీరు శనివారం తెలిపారు.
Sun, Aug 30 2026 12:39 AM -
ఆయిల్పాంకు ఆసక్తి
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
● అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు
● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందజేత
Sun, Aug 30 2026 12:39 AM -
క్రీడలతో మానసిక ప్రశాంతత
● మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం స్ఫూర్తివేధిక రాష్ట్ర చైర్మన్ రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ..
Sun, Aug 30 2026 12:39 AM -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శిరీష కోరారు.
Sun, Aug 30 2026 12:39 AM -
" />
ప్రభుత్వ ప్రోత్సాహం..
ఆయిల్పాం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మొక్క నుంచి డ్రిప్ పరికరాల వరకు రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా ఎకరానికి 57 మొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే రైతులు ఒక్కో మొక్కకు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
Sun, Aug 30 2026 12:39 AM -
జిల్లా ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళన
వనపర్తి రూరల్: ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన ఇందిర కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు.
Sun, Aug 30 2026 12:39 AM -
సాగునీటి సరఫరా ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రైతులకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని ధర్మాపురం శివారులోని భూత్పూరు కాల్వలను శనివారం గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. కాల్వలో జమ్ము, ముళ్లపొదలు పెరిగాయని..
Sun, Aug 30 2026 12:39 AM -
మల్చింగ్ పేపర్..
● మీటర్లలో కోత.. మైక్రాన్లలో మాయ..
ధరల్లో భారీ తేడాలతో వ్యాపారుల దందా
● నాసిరకం పేపర్తో పంటలకు దెబ్బ.. ఫిర్యాదు చేస్తే
చర్యలు తీసుకుంటామన్న ఏవో
Sun, Aug 30 2026 12:39 AM -
ట్రిపుల్ ఆర్.. టెర్రర్!
రాజకీయం.. రౌడీయిజం.. రాక్షసత్వం
● పరిహారం చెల్లించకుండానే కమలాపురం, అంబవరం ఆర్ఓబీ పనుల్లో కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం
● ప్రశ్నించిన నిర్వాసితులపై
Sun, Aug 30 2026 12:39 AM -
దరఖాస్తుల ఆహ్వానం
పీలేరు : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, పీలేరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పెళ్లూరు నారాయణ పేర్కొన్నారు.
Sun, Aug 30 2026 12:39 AM -
బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
గుర్రంకొండ: ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టులపై బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కె. శామ్యూల్ పేర్కొన్నారు.
Sun, Aug 30 2026 12:39 AM -
ప్రకృతి ఒడిలో లెగసీ సందడి!
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని వెంకటమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో శనివారం ‘లెగసీ’ సినిమా షూటింగ్ సందడి అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది.
Sun, Aug 30 2026 12:39 AM -
" />
రోజుల తరబడి తిరుగుతున్నా
ఇటీవల మోటార్ సైకిల్ కొన్నా. దానికి ఫైనాన్స్ క్లియరెన్స్కు రోజుల తరబడి తిరుగుతున్నా కావడం లేదు. సర్వర్ సమస్య వస్తోంది. దీని కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం విచారకరం. వ్యయప్రయాసలకు గురి కావడంతో పాటు సమయం వృధా అవుతోంది.
Sun, Aug 30 2026 12:39 AM -
పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి రిమాండ్
పీలేరు రూరల్ : పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు ఎర్రయ్యను కోర్టుకు తరలించగా న్యాయమూర్తి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు.
Sun, Aug 30 2026 12:39 AM -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
తంబళ్లపల్లి : పలు చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను శనివారం తంబళ్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దస్తగిరి, ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు..
Sun, Aug 30 2026 12:39 AM -
కాపురానికి రాలేదని...
● భార్యను నరికి చంపిన కిరాతకుడు!
● పదేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్పై వచ్చి ఘాతుకం
Sun, Aug 30 2026 12:39 AM -
సర్కారు స్థలం.. ఆక్రమణ పర్వం
● నేషనల్ హైవే పక్కన కబ్జాకు
గురవుతున్న భూములు
● ప్రేక్షక పాత్రలో రెవెన్యూ అధికారులు
Sun, Aug 30 2026 12:39 AM -
‘మినీ’ ఫిల్టర్.. ‘మెగా’ నిర్లక్ష్యం!
● పాఠశాలలో నిరుపయోగంగా వాటర్ ఫిల్టర్
● తాగునీటి సమస్యతో విద్యార్థులకు ఇక్కట్లు
Sun, Aug 30 2026 12:39 AM -
‘తెలుగు నేర్పబడును’.. బోర్డులు వెలిసెన్!
రాయచోటి టౌన్ : ‘ఇంగ్లిష్ గ్రామర్ నేర్పించబడును’ అనే రోజుల నుంచి.. తెలుగు భాషను నేర్పించబడునని బోర్డులు ఏర్పాటు చేసే స్థాయికి విద్యావ్యవస్థలు వచ్చాయి.
Sun, Aug 30 2026 12:39 AM -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాయచోటి (చిన్నమండెం) : రాయచోటి– మదనపల్లి మార్గంలోని చిన్నమండెం మండలం వండాడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన పత్తి సుధాకర్(40) దుర్మరణం చెందాడు.
Sun, Aug 30 2026 12:39 AM -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
● భర్తను అంతమొందించిన భార్య, స్నేహితులు
● హత్య కేసు నిందితుల అరెస్ట్
Sun, Aug 30 2026 12:39 AM -
ఆయిల్ఫెడ్ నర్సరీల్లో పీఈక్యూ తనిఖీలు
అశ్వారావుపేటరూరల్: ఆయిల్ఫెడ్ నర్సరీల్లో పెంచుతున్న పామాయిల్ మొక్కలను శనివారం పీఈ క్యూ(పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) అధికారుల బృందం తనిఖీలు చేసింది. మండలంలోని నారంవారిగూడెం వద్దగల ఆయిల్ఫెడ్ నర్సరీ, దమ్మపేట మండలం అప్పారావుపేట నర్సరీల్లో మొక్కలను పరిశీ లించారు.
Sun, Aug 30 2026 12:39 AM
