-
సర్.. స్లో
● నత్తనడక నోటీసుల పంపిణీ!
● ఇప్పటికీ ముప్పై శాతమే..
● హైరానా పడుతున్న ఓటర్లు
● బీఎల్వోలపై పెరిగిన ఒత్తిడి
-
ఆర్టీసీకి రాఖీ పండుగే..
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీకి రాఖీ పండుగ ఆదాయం తెచ్చిపెట్టింది. పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపింది. దీంతో మూడు రోజుల్లో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
Tue, Sep 01 2026 01:07 AM -
వెంకంపల్లిలో చిరుత సంచారం!
● ఆందోళనలో గ్రామస్తులు, రైతులు
Tue, Sep 01 2026 01:07 AM -
దసరాలోగా బ్రేక్ఫాస్ట్!
● కొనసాగుతున్న పనులు
● ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం
Tue, Sep 01 2026 01:07 AM -
ఇందూరే నా ధైర్యం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ నిర్మాణం చేపడతానని, పార్టీ పెట్టిన నాలుగు నెలల తరువాత సొంత గడ్డకు రావడం ఎంతో సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు.
Tue, Sep 01 2026 01:07 AM -
ఖైదీలు సన్మార్గంలో నడవాలి
● సబ్ జైలును తనిఖీ చేసిన
జిల్లా న్యాయమూర్తి నాగరాణి
Tue, Sep 01 2026 01:07 AM -
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
● డీజేలకు అనుమతి లేదు..
● వదంతులు నమ్మొద్దు
● ఎస్పీ రాజేశ్చంద్ర
Tue, Sep 01 2026 01:07 AM -
ప్రజల కోసమే.. పాంచజన్యం
శ్రీకృష్ణుడిని, ఆయన చేతిలోని పాంచజన్యాన్ని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదని కవిత అన్నారు. పాంచజన్యం పేరునే టీఆర్ఎస్ ఐదు అంశాలకు పెట్టామన్నారు.
Tue, Sep 01 2026 01:07 AM -
బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది.
Tue, Sep 01 2026 01:01 AM -
ఆక్రమణలపై దుమారం
గద్వాల: ‘‘మున్సిపాలిటీలోని భీంనగర్లో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు.. ఎన్ని ముడుపులు ముట్టాయి..
Tue, Sep 01 2026 01:01 AM -
జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతాం
గద్వాల/ఉండవెల్లి/అలంపూర్ రూరల్: జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
Tue, Sep 01 2026 01:01 AM -
" />
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
రాజోళి: ఐసీడీఎస్ సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని సీడీపీఓ హేమలత అన్నారు. సోమవారం రాజోళిలో అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కేంద్రంలో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
ముగిసిన ఆరాధనోత్సవాలు
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని షేరెల్లీవీధి, భీనంగర్ రాఘవేంద్రస్వామి మఠాల్లో నిర్వహిస్తు న్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి బృందావనానికి ఫల పుష్ప, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
" />
జోగుళాంబ సన్నిధిలో మంత్రి పూజలు..
అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రాత్రి హరిత టూరిజంలో బసచేసిన ఆయన.. సోమవారం ఉదయం ఎంపీ డీకే అరుణతో కలిసి ఆలయాలను దర్శించుకున్నారు.
Tue, Sep 01 2026 01:01 AM -
" />
క్రీడలతో మానసిక ఉల్లాసం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: టీచర్స్ డేను పురస్కరించుకుని పాలమూరు యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పీయూ వీసీ శ్రీనివాస్ క్రీడలను ప్రారంభించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
స్టీల్ప్లాంట్ సీఎండీకి అదనపు బాధ్యతలు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్కు స్టీల్ప్లాంట్ అనుబంధ సంస్థలైన ఈస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (ఈఐఎల్), బిస్రా స్టోన్ లైమ్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్ఎల్సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
గుప్పుగుప్పున...గంజాయ్
ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు.. పట్టుబడ్డ గంజాయి 29,898 కిలోలు నమోదైన కేసులు 413 అరెస్టయిన వారు 1245 మందిTue, Sep 01 2026 01:01 AM -
తాత్కాలిక పనులతో మమ అనిపించారు...
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద పోలవరం ఎడమ కాలువ అనుసంధాన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అయినప్పటికి నీటికి అవరోధం లేకుండా అందించడానికి అనువుగా పూర్తి చేశామని అధికారులంటున్నారు.
Tue, Sep 01 2026 01:01 AM -
సీఎం గారూ ఈ సమస్యలు తీర్చండి..
నక్కపల్లి : పాయకరావుపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నియోజకవర్గ సీపీఎం నాయకుల లేఖ విడుదల చేసారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఈ లేఖలో కోరుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.అప్పలరాజు తెలిపారు.
Tue, Sep 01 2026 01:01 AM -
రేపు పాయకరావుపేటకు సీఎం చంద్రబాబు
పోలవరం ఎడమ కాలువ జలహారతి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఏస్పీ
Tue, Sep 01 2026 01:01 AM -
డేటా సెంటర్కు భూ సర్వే పూర్తి
మాకవరపాలెం : డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూముల సర్వే పూర్తయిందని తహసీల్దార్ కాకర నూకరాజు తెలిపారు. మండలంలోని తూటిపాల రెవెన్యూలో రెన్యూ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Tue, Sep 01 2026 01:01 AM -
మున్సిపల్ అధికారులూ స్పందించండి..!
నర్సీపట్నం : మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ బ్యాంక్ కాలనీకి చెందిన ఎస్.సూర్యనారాయణరాజు ఆర్డీవో కార్యాలయం ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇంటికి అనుకొని ఉన్న ఖాళీ స్థలంలో మురుగు నీరు నిలిచిపోవటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం తెలిపారు.
Tue, Sep 01 2026 01:01 AM -
రైవాడలో ఫ్లెక్సీల చించివేతపై ఇరువర్గాల కొట్లాట
దేవరాపల్లి : మండలంలోని రైవాడలో ప్లెక్సీల చించివేత విషయంలో తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Tue, Sep 01 2026 01:01 AM -
అక్రమ గ్రావెల్ తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి
సాక్షి, అనకాపల్లి : పంచదార్ల కొండపై మైనింగ్ ఆగిందా..? లేక రీహాబిలిటేషన్ పేరుతో అక్రమ తవ్వకాలకు కొత్త దారి తెరిచారా? అని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నిలదీశారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
Tue, Sep 01 2026 01:01 AM -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రావికమతం : గాజువాక సమీపంలో చినగంట్యాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన వృద్ధురాలు కంచిపాటి బంగారమ్మ (62) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
Tue, Sep 01 2026 01:01 AM
-
సర్.. స్లో
● నత్తనడక నోటీసుల పంపిణీ!
● ఇప్పటికీ ముప్పై శాతమే..
● హైరానా పడుతున్న ఓటర్లు
● బీఎల్వోలపై పెరిగిన ఒత్తిడి
Tue, Sep 01 2026 01:07 AM -
ఆర్టీసీకి రాఖీ పండుగే..
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీకి రాఖీ పండుగ ఆదాయం తెచ్చిపెట్టింది. పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపింది. దీంతో మూడు రోజుల్లో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
Tue, Sep 01 2026 01:07 AM -
వెంకంపల్లిలో చిరుత సంచారం!
● ఆందోళనలో గ్రామస్తులు, రైతులు
Tue, Sep 01 2026 01:07 AM -
దసరాలోగా బ్రేక్ఫాస్ట్!
● కొనసాగుతున్న పనులు
● ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం
Tue, Sep 01 2026 01:07 AM -
ఇందూరే నా ధైర్యం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ నిర్మాణం చేపడతానని, పార్టీ పెట్టిన నాలుగు నెలల తరువాత సొంత గడ్డకు రావడం ఎంతో సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు.
Tue, Sep 01 2026 01:07 AM -
ఖైదీలు సన్మార్గంలో నడవాలి
● సబ్ జైలును తనిఖీ చేసిన
జిల్లా న్యాయమూర్తి నాగరాణి
Tue, Sep 01 2026 01:07 AM -
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
● డీజేలకు అనుమతి లేదు..
● వదంతులు నమ్మొద్దు
● ఎస్పీ రాజేశ్చంద్ర
Tue, Sep 01 2026 01:07 AM -
ప్రజల కోసమే.. పాంచజన్యం
శ్రీకృష్ణుడిని, ఆయన చేతిలోని పాంచజన్యాన్ని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదని కవిత అన్నారు. పాంచజన్యం పేరునే టీఆర్ఎస్ ఐదు అంశాలకు పెట్టామన్నారు.
Tue, Sep 01 2026 01:07 AM -
బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది.
Tue, Sep 01 2026 01:01 AM -
ఆక్రమణలపై దుమారం
గద్వాల: ‘‘మున్సిపాలిటీలోని భీంనగర్లో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు.. ఎన్ని ముడుపులు ముట్టాయి..
Tue, Sep 01 2026 01:01 AM -
జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతాం
గద్వాల/ఉండవెల్లి/అలంపూర్ రూరల్: జిల్లాను రైల్వే హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
Tue, Sep 01 2026 01:01 AM -
" />
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
రాజోళి: ఐసీడీఎస్ సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని సీడీపీఓ హేమలత అన్నారు. సోమవారం రాజోళిలో అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి కేంద్రంలో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
ముగిసిన ఆరాధనోత్సవాలు
గద్వాలన్యూటౌన్: జిల్లా కేంద్రంలోని షేరెల్లీవీధి, భీనంగర్ రాఘవేంద్రస్వామి మఠాల్లో నిర్వహిస్తు న్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి బృందావనానికి ఫల పుష్ప, పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
" />
జోగుళాంబ సన్నిధిలో మంత్రి పూజలు..
అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రాత్రి హరిత టూరిజంలో బసచేసిన ఆయన.. సోమవారం ఉదయం ఎంపీ డీకే అరుణతో కలిసి ఆలయాలను దర్శించుకున్నారు.
Tue, Sep 01 2026 01:01 AM -
" />
క్రీడలతో మానసిక ఉల్లాసం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: టీచర్స్ డేను పురస్కరించుకుని పాలమూరు యూనివర్సిటీలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పీయూ వీసీ శ్రీనివాస్ క్రీడలను ప్రారంభించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
స్టీల్ప్లాంట్ సీఎండీకి అదనపు బాధ్యతలు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్కు స్టీల్ప్లాంట్ అనుబంధ సంస్థలైన ఈస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (ఈఐఎల్), బిస్రా స్టోన్ లైమ్ కంపెనీ లిమిటెడ్ (బీఎస్ఎల్సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Tue, Sep 01 2026 01:01 AM -
గుప్పుగుప్పున...గంజాయ్
ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు.. పట్టుబడ్డ గంజాయి 29,898 కిలోలు నమోదైన కేసులు 413 అరెస్టయిన వారు 1245 మందిTue, Sep 01 2026 01:01 AM -
తాత్కాలిక పనులతో మమ అనిపించారు...
కశింకోట: మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద పోలవరం ఎడమ కాలువ అనుసంధాన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అయినప్పటికి నీటికి అవరోధం లేకుండా అందించడానికి అనువుగా పూర్తి చేశామని అధికారులంటున్నారు.
Tue, Sep 01 2026 01:01 AM -
సీఎం గారూ ఈ సమస్యలు తీర్చండి..
నక్కపల్లి : పాయకరావుపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నియోజకవర్గ సీపీఎం నాయకుల లేఖ విడుదల చేసారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఈ లేఖలో కోరుతున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.అప్పలరాజు తెలిపారు.
Tue, Sep 01 2026 01:01 AM -
రేపు పాయకరావుపేటకు సీఎం చంద్రబాబు
పోలవరం ఎడమ కాలువ జలహారతి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఏస్పీ
Tue, Sep 01 2026 01:01 AM -
డేటా సెంటర్కు భూ సర్వే పూర్తి
మాకవరపాలెం : డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూముల సర్వే పూర్తయిందని తహసీల్దార్ కాకర నూకరాజు తెలిపారు. మండలంలోని తూటిపాల రెవెన్యూలో రెన్యూ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Tue, Sep 01 2026 01:01 AM -
మున్సిపల్ అధికారులూ స్పందించండి..!
నర్సీపట్నం : మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపాలిటీ బ్యాంక్ కాలనీకి చెందిన ఎస్.సూర్యనారాయణరాజు ఆర్డీవో కార్యాలయం ఎదుట అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇంటికి అనుకొని ఉన్న ఖాళీ స్థలంలో మురుగు నీరు నిలిచిపోవటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నాం తెలిపారు.
Tue, Sep 01 2026 01:01 AM -
రైవాడలో ఫ్లెక్సీల చించివేతపై ఇరువర్గాల కొట్లాట
దేవరాపల్లి : మండలంలోని రైవాడలో ప్లెక్సీల చించివేత విషయంలో తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Tue, Sep 01 2026 01:01 AM -
అక్రమ గ్రావెల్ తరలింపుపై సమగ్ర విచారణ జరపాలి
సాక్షి, అనకాపల్లి : పంచదార్ల కొండపై మైనింగ్ ఆగిందా..? లేక రీహాబిలిటేషన్ పేరుతో అక్రమ తవ్వకాలకు కొత్త దారి తెరిచారా? అని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నిలదీశారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
Tue, Sep 01 2026 01:01 AM -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రావికమతం : గాజువాక సమీపంలో చినగంట్యాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన వృద్ధురాలు కంచిపాటి బంగారమ్మ (62) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
Tue, Sep 01 2026 01:01 AM
