-
నెరుస్తోంది ఇండియా
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది.
-
కనీస ధర్మం
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. ధర్మమూర్తి అయిన రాముడు రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు.
Mon, Nov 17 2025 06:11 AM -
వన్డే సిరీస్ భారత్ ‘ఎ’ సొంతం
రాజ్కోట్: దక్షిణాఫ్రికా ‘ఎ’పై వరుస విజయాలతో భారత్ ‘ఎ’ అనధికారిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. భారత బౌలర్ల సత్తాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది.
Mon, Nov 17 2025 06:05 AM -
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
Mon, Nov 17 2025 06:05 AM -
తెలంగాణ రైజింగ్ విజన్ ప్రపంచానికి చూపిస్తాం
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Mon, Nov 17 2025 06:01 AM -
ధనుశ్ శ్రీకాంత్కు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత బధిర షూటర్, తెలంగాణకు చెందిన ధనుశ్ శ్రీకాంత్ డెఫ్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్నాడు.
Mon, Nov 17 2025 05:54 AM -
హిందూపురంలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
Mon, Nov 17 2025 05:46 AM -
హరికృష్ణ నిష్క్రమణ
పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రొమేనియాకు చెందిన మార్టీనెజ్ అల్కంటారా చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు.
Mon, Nov 17 2025 05:44 AM -
నో బొమ్మ.. 65 పైరసీ వెబ్సైట్లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరి, ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అంతా భావిస్తున్నట్లు అతడి వెనుక ఎలాంటి ముఠా లేదని బయటపడింది.
Mon, Nov 17 2025 05:38 AM -
టీడీపీ కాంట్రాక్టర్ నుంచి రక్షణ కల్పించండి
ఒంగోలు సబర్బన్: అధికార టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులు నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ బీవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Mon, Nov 17 2025 05:33 AM -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు...
Mon, Nov 17 2025 05:31 AM -
ఐఎన్ఐ సెట్లో పల్నాడు అమ్మాయి సత్తా
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది.
Mon, Nov 17 2025 05:26 AM -
దళితుల భూములపై ‘పచ్చ’ గద్దలు
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎం వాడలో ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. సుమారు రూ.154 కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ముందుగా రికార్డులను తారుమారు చేశారు.
Mon, Nov 17 2025 05:18 AM -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి.
Mon, Nov 17 2025 05:17 AM -
స్టారా.. ఫ్రాడ్ స్టరా...
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రయోజనాలే కాదు.. అదే స్థాయిలో నష్టమూ జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో రూపొందిన లక్షలాది డీప్ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి.
Mon, Nov 17 2025 05:17 AM -
బంగారానికి డబ్బులు కాస్తాయ్!
ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
Mon, Nov 17 2025 05:04 AM -
రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్?
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది త్వరలో ప్రకటిస్తానని దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ చెప్పారు.
Mon, Nov 17 2025 05:03 AM -
మహిళా సాధికారత దిశగా 'దేశం పురోగమనం'
భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంలా చూడలేదు. దేశంలో పరిస్థితులు, సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే మన రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నాం.
Mon, Nov 17 2025 05:02 AM -
22 మంది బాలికలకు అస్వస్థత
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు.
Mon, Nov 17 2025 04:57 AM -
వోల్ట్సన్.. మరో ఉర్సా
సాక్షి, అమరావతి: కేవలం 10 లక్షల మూలధనంతో రెండు నెలల క్రితం ఢిల్లీలో ఏర్పాటైన కంపెనీ.. రూ.1,504 కోట్ల పెట్టుబడులట.. ఏకంగా ఈ కంపెనీకి ప్రభుతం ఇస్తున్న రాయితీలు అక్షరాల రూ.1,037.86 కోట్లు. నమ్మశక్యంగా లేదా..
Mon, Nov 17 2025 04:47 AM -
నగరం మధ్యలో గొర్రెల మంద
బెర్లిన్: జర్మనీలోని న్యూరెంబర్గ్లో ఆదివారం ఓ అరుదైన దృశ్యం స్థానికులకు కనువిందు చేసింది. ఒకటీ రెండూ కాదు..ఏకంగా 600కు పైగా గొర్రెలు నగరం మధ్యభాగం నుంచి శీతాకాలపు ప చ్చిక బయళ్ల వైపు నడక సాగించాయి.
Mon, Nov 17 2025 04:46 AM -
దక్షిణా చైనా సముద్రంపై చైనా బాంబర్ పెట్రోలింగ్
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆదివారం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
Mon, Nov 17 2025 04:39 AM -
ఆ మాటలు దారుణం.. దుర్మార్గం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడే బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకొని.. కేంద్రంతో పోరాడాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి..
Mon, Nov 17 2025 04:34 AM -
ఒక జర్మన్ బందీ ఆశల వంటకం!
చరిత్రలో కొన్ని ఆహార పదార్థాలు రుచిని మాత్రమే అందించవు.. అవి అనేక భావోద్వేగాలు, మహా విపత్తుల నుండి విజయవంతంగా గట్టెక్కిన అద్భుత ధైర్యసాహస
Mon, Nov 17 2025 04:33 AM -
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో గందరగోళం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ 2025–26 మూడో విడత సీట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొందని, సీట్ల కేటాయింపులో నిబంధనలను పాటించడం లేదంటూ ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ’ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి, కార్యదర
Mon, Nov 17 2025 04:20 AM
-
నెరుస్తోంది ఇండియా
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది.
Mon, Nov 17 2025 06:12 AM -
కనీస ధర్మం
అరివీరభయంకరంగా జరిగిన రామరావణ యుద్ధం ముగిసింది. మహాబలవంతుడైన రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో హతుడయ్యాడు. ధర్మమూర్తి అయిన రాముడు రావణుడి అధర్మవర్తనకు కోపించి, అతనిపై యుద్ధం చేశాడు కానీ, రామునికి అతనిపై ప్రత్యేకమైన ద్వేషం, పగ లేవు.
Mon, Nov 17 2025 06:11 AM -
వన్డే సిరీస్ భారత్ ‘ఎ’ సొంతం
రాజ్కోట్: దక్షిణాఫ్రికా ‘ఎ’పై వరుస విజయాలతో భారత్ ‘ఎ’ అనధికారిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. భారత బౌలర్ల సత్తాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది.
Mon, Nov 17 2025 06:05 AM -
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.
Mon, Nov 17 2025 06:05 AM -
తెలంగాణ రైజింగ్ విజన్ ప్రపంచానికి చూపిస్తాం
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్ను ప్రపంచానికి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Mon, Nov 17 2025 06:01 AM -
ధనుశ్ శ్రీకాంత్కు స్వర్ణం
న్యూఢిల్లీ: భారత బధిర షూటర్, తెలంగాణకు చెందిన ధనుశ్ శ్రీకాంత్ డెఫ్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం నిలబెట్టుకున్నాడు.
Mon, Nov 17 2025 05:54 AM -
హిందూపురంలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి: హిందూపురంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
Mon, Nov 17 2025 05:46 AM -
హరికృష్ణ నిష్క్రమణ
పనాజీ (గోవా): ‘ఫిడే’ ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు పెంటేల హరికృష్ణ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. రొమేనియాకు చెందిన మార్టీనెజ్ అల్కంటారా చేతిలో హరికృష్ణ పరాజయం పాలయ్యాడు.
Mon, Nov 17 2025 05:44 AM -
నో బొమ్మ.. 65 పైరసీ వెబ్సైట్లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సినిమాలను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమతోపాటు పోలీసులకు సవాల్ విసిరి, ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవికి సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు అంతా భావిస్తున్నట్లు అతడి వెనుక ఎలాంటి ముఠా లేదని బయటపడింది.
Mon, Nov 17 2025 05:38 AM -
టీడీపీ కాంట్రాక్టర్ నుంచి రక్షణ కల్పించండి
ఒంగోలు సబర్బన్: అధికార టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులు నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ బీవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
Mon, Nov 17 2025 05:33 AM -
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు...
Mon, Nov 17 2025 05:31 AM -
ఐఎన్ఐ సెట్లో పల్నాడు అమ్మాయి సత్తా
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది.
Mon, Nov 17 2025 05:26 AM -
దళితుల భూములపై ‘పచ్చ’ గద్దలు
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎం వాడలో ఉన్న దళితుల భూములపై టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోయారు. సుమారు రూ.154 కోట్ల విలువ చేసే భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ముందుగా రికార్డులను తారుమారు చేశారు.
Mon, Nov 17 2025 05:18 AM -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి.
Mon, Nov 17 2025 05:17 AM -
స్టారా.. ఫ్రాడ్ స్టరా...
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రయోజనాలే కాదు.. అదే స్థాయిలో నష్టమూ జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో రూపొందిన లక్షలాది డీప్ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి.
Mon, Nov 17 2025 05:17 AM -
బంగారానికి డబ్బులు కాస్తాయ్!
ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
Mon, Nov 17 2025 05:04 AM -
రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్?
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చేది త్వరలో ప్రకటిస్తానని దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ చెప్పారు.
Mon, Nov 17 2025 05:03 AM -
మహిళా సాధికారత దిశగా 'దేశం పురోగమనం'
భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిర పత్రంలా చూడలేదు. దేశంలో పరిస్థితులు, సమాజ మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే మన రాజ్యాంగానికి సవరణలు చేస్తూ వస్తున్నాం.
Mon, Nov 17 2025 05:02 AM -
22 మంది బాలికలకు అస్వస్థత
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు.
Mon, Nov 17 2025 04:57 AM -
వోల్ట్సన్.. మరో ఉర్సా
సాక్షి, అమరావతి: కేవలం 10 లక్షల మూలధనంతో రెండు నెలల క్రితం ఢిల్లీలో ఏర్పాటైన కంపెనీ.. రూ.1,504 కోట్ల పెట్టుబడులట.. ఏకంగా ఈ కంపెనీకి ప్రభుతం ఇస్తున్న రాయితీలు అక్షరాల రూ.1,037.86 కోట్లు. నమ్మశక్యంగా లేదా..
Mon, Nov 17 2025 04:47 AM -
నగరం మధ్యలో గొర్రెల మంద
బెర్లిన్: జర్మనీలోని న్యూరెంబర్గ్లో ఆదివారం ఓ అరుదైన దృశ్యం స్థానికులకు కనువిందు చేసింది. ఒకటీ రెండూ కాదు..ఏకంగా 600కు పైగా గొర్రెలు నగరం మధ్యభాగం నుంచి శీతాకాలపు ప చ్చిక బయళ్ల వైపు నడక సాగించాయి.
Mon, Nov 17 2025 04:46 AM -
దక్షిణా చైనా సముద్రంపై చైనా బాంబర్ పెట్రోలింగ్
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆదివారం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
Mon, Nov 17 2025 04:39 AM -
ఆ మాటలు దారుణం.. దుర్మార్గం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడే బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకొని.. కేంద్రంతో పోరాడాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి..
Mon, Nov 17 2025 04:34 AM -
ఒక జర్మన్ బందీ ఆశల వంటకం!
చరిత్రలో కొన్ని ఆహార పదార్థాలు రుచిని మాత్రమే అందించవు.. అవి అనేక భావోద్వేగాలు, మహా విపత్తుల నుండి విజయవంతంగా గట్టెక్కిన అద్భుత ధైర్యసాహస
Mon, Nov 17 2025 04:33 AM -
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో గందరగోళం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ 2025–26 మూడో విడత సీట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొందని, సీట్ల కేటాయింపులో నిబంధనలను పాటించడం లేదంటూ ‘ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ’ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి, కార్యదర
Mon, Nov 17 2025 04:20 AM
