
ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమానికి వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్మినిస్టర్ అబేకు చేరుకున్నారు.

దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చార్లెస్–3 పట్టాభిషేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు.

అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేశారు.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు.

సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరించారు.

ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేశారు.

చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు.

కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులయ్యారు.

ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించారు.