
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి జనం పోటెత్తారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని బత్తిని కుటుంబం ప్రారంభించింది.
































Jun 8 2025 4:41 PM | Updated on Jun 8 2025 5:01 PM
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి జనం పోటెత్తారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని బత్తిని కుటుంబం ప్రారంభించింది.