
రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్లో ఆదివారం వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్స్ సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. పింక్ క్యాప్ ధరించి తమ వంతు బాధ్యత నిర్వర్తించారు.









Oct 27 2024 4:58 PM | Updated on Oct 28 2024 8:48 AM
రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్లో ఆదివారం వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్స్ సంయుక్త మేనన్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. పింక్ క్యాప్ ధరించి తమ వంతు బాధ్యత నిర్వర్తించారు.