తెలుగు యాంకర్ లాస్య ఇటీవలే కొత్తింట్లో అడుగుపెట్టింది.
భర్త మంజునాథ్తో కలిసి గృహప్రవేశం చేసింది.
ఈ వేడుకకు నటి, మాజీ మంత్రి రోజా హాజరయ్యారు.
అందుకు సంబంధించిన ఫోటోలను లాస్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మీ రాకతో మారోజు మరింత ప్రత్యేకంగా మారిందంటూ సంతోషం వ్యక్తం చేసింది.


