హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం విదేశాల్లో చిల్ అవుతోంది. అమ్మతో కలిసి ఫారిన్ ట్రిప్నకు వెళ్లింది. ఈ సందర్భంగా వెకేషన్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలంటూ పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.


