ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేయొద్దు..! | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేయొద్దు..!

Published Fri, Dec 9 2016 11:48 PM | Updated 30 Min Ago

YSR CP agitation - Sakshi
1/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

YSR CP agitation - Sakshi
2/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

YSR CP agitation - Sakshi
3/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

YSR CP agitation - Sakshi
4/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

YSR CP agitation - Sakshi
5/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

YSR CP agitation - Sakshi
6/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

YSR CP agitation - Sakshi
7/7

టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే యత్నం చేస్తోందని శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు గుంటూరు నగరంలోని కలక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు అంబటి, మర్రి, లేళ్ల, కావటి, మోపిదేవి, జంగా, క్రిస్టినా తదితరులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. – గుంటూరు డెస్క్‌

Advertisement
Advertisement