
‘లాపతా లేడీస్’ అనే బాలీవుడ్ మూవీతో పాపులర్ అయిన నితాన్షి గోయల్

ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన నితాన్షి చదువులోనూ టాపరే, మోడల్గా రాణిస్తూ సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

‘లాపతా లేడీస్’ చిత్రం ఐఫా వేడుకలో ఏకంగా 10 పురస్కారాలు దక్కించుకుంది.

17 ఏళ్లకే ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (IIFA)’లో ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకుంది.

పూల్ కూమారి పాత్రలో నటించిన నితాన్షి ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకుంది.

థాప్కీ ప్యార్ కీ (2015), కర్మఫల్ దాతా శని, ఇందు సర్కార్, ఇన్సైడ్ ఎడ్జ్ (2017), పోషమ్ పా (2019), మైదాన్ (2024) లాంటి సినిమాల్లోనూ నటించింది.









