చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం | Woman cheated, escaped with money in Khammam | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం

Dec 12 2013 9:57 PM | Updated on Sep 2 2017 1:32 AM

జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఎల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2కోట్ల రూపాయల వరకూ వసూలు చేసి ఆ మహిళ పరారైంది.

ఖమ్మం: జిల్లాలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. ఇల్లందులోని కాకతీయనగర్ లో సుమారు 2 కోట్ల రూపాయల వరకూ ఆ మహిళ వసూలు చేసి పరారైనట్టు తెలుస్తోంది. చిట్టీల పేరుతో  కొందరి దగ్గర సొమ్ము తీసుకుని వ్యాపారం చేస్తున్న ఆ మహిళ సోమ్ము అందగానే  ఉడాయించింది.

 

దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement