పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempt to suicide at Thotapally CM meeting | Sakshi
Sakshi News home page

పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Sep 10 2015 10:50 PM | Updated on Oct 1 2018 6:38 PM

తోటపల్లి సీఎం సభలో దుర్గారావు అనే వ్యక్తి గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

విజయనగరం: తోటపల్లి సీఎం సభలో దుర్గారావు అనే వ్యక్తి గురువారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దుర్గరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఎం. రాజాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement