ముంబై: టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో ఇండియా పర్యటనకు రానున్నారు. ఈ నెలలో ముంబై లో జరిగే ఫ్యూచర్ డీకోడెడ్' సదస్సుకు సత్య నాదెళ్ల రానున్నారు. భారతీయుడైన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఇండియాలో అనేకసార్లు పర్యటించినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ ఏడు ముస్లిందేశాలకు చెందిన ముస్లిం ప్రజలపై ఆంక్షలు,ఆందోళనల నేపథ్యంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21-22 తేదీల్లో ముంబైలో జరగనున్న 'ఫ్యూచర్ డీకోడెడ్ ఈవెంట్' లో పాల్గొనన్నారు. దాదాపు 1,500 వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఎం 5మాజీ డైరెక్టర్ జనరల్ లార్డ్ జోనాథన్ ఎవాన్స్, టాటామెటార్స్ సీఈవో గుయెంటర్ బుశ్చెక్, హావెల్స్ ఛైర్మన్ అనిల్ రాయ్ గుప్త తదితర బిజినెస్ టైకూన్లు ఈ ఈవెంట్కు హాజరుకానున్నారు. అయితే సత్య నాదెళ్ల పర్యటన విరాలను ఆయన కార్యాలయ వర్గాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
కాగా మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తో పాటు మరో 76 మంది సంస్థ ఉద్యోగులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను వ్యతిరేకించారు. వీరితో పాటు గూగుల్, యాపిల్, నెట్ ఫ్లిక్స్, ఫేస్ బుక్ తదితర అమెరికాన్ టాప్ కంపెనీలు ట్రంప్ కార్వనిర్వాహక తాజా ఆదేశాలను తప్పుబట్టాయి. అటు అమెరికాలోని ఫెడరోల్ కోర్టు ట్రంప్ ఆదేశాలపై స్టే విధించిన సంగతి తెలిసిందే.
ఇండియా కాలింగ్: సత్య నాదెళ్ల కమింగ్ సూన్!
Published Sat, Feb 4 2017 2:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement