తుపాకీతో కాల్చుకుని విద్యార్థిని ఆత్మహత్య


హైదరాబాద్: నగరంలోని హకీంపేట్‌లో గురువారం సాయంత్రం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


 


తన తండ్రి తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆ విద్యార్థిని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top