దశలవారీగా ఉద్యోగుల తరలింపు | Employees to migrate on state wide | Sakshi
Sakshi News home page

దశలవారీగా ఉద్యోగుల తరలింపు

Sep 11 2015 3:02 AM | Updated on Sep 3 2017 9:08 AM

ఏపీ నూతన రాజధానికి దశలవారీగా ఉద్యోగులను తరలించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.

కమిటీతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీక్ష
 సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధానికి దశలవారీగా ఉద్యోగులను తరలించేందుకు  సర్కారు కసరత్తు చేస్తోంది. గురువారం రాజధాని ఉద్యోగుల తరలింపు కమిటీ సభ్యులు శ్యాంబాబు తదితరులతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వచ్చే విద్యా సంవత్సరానికల్లా కనీసం 2 వేల నుంచి 3 వేల మంది ఉద్యోగులను హైదరాబాద్ నుంచి తరలించాలని నిర్ణయించారు. అయితే స్థానికత విషయం తేలేవరకూ కొత్త రాజధానికి ఎలా వెళతామని ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement