బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, ఆటో విడిభాగాలు తయారు చేసే కంపెనీ దేశంలో భారీ ఎత్తున ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ సంవత్సరం లో 3,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో చాలా వేగంగా తాము అభివృద్ధి చెందుతున్నామని ఈ క్రమంలోనే ఈ నియామకాలని బోష్ గ్రూప్ ఇండియా, అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ స్టీఫెన్ బెర్న్స్ చెప్పారు. అడుగొడిలో కొత్తగా ప్రారంభించిన రెండు భవనాల్లో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ , బోష్ గృహోపకరణాలు కేంద్రంలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు అవసరమని తెలిపింది.
కర్ణాటక రాష్ట్రంలో తమ విస్తరణ ప్లాంట్ లోని మొదటి భాగాన్ని ప్రారంభించిన సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్ర మధ్య భారీ పరిశ్రమల శాఖా మంత్రి ఆర్ .వి. దేశ పాండే, రవాణామంత్రి రామలింగారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి దశ విస్తరణలో భాగంగా రూ .350 కోట్ల పెట్టుబడులతో 2014 టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొంది. రెండవ దశలో 2016 సంవత్సరానికి గాను మరో రూ. 1,170 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు బోష్ ఆసియా- పసిఫిక్ అధికారి పీటర్ టైరోలర్ తెలిపారు. అడుగోడి ,బెంగళూరు, కోయంబత్తూరులలో తమ కు 14 వేల మంది రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సిబ్బంది వున్నట్టు చెప్పారు. జర్మనీ తరువాత తమకు భారతే అతిపెద్ద అభివృద్ధి సంస్థ అని బోష్ పేర్కొంది.
జీఎస్టీ బిల్లు బిల్లు వల్ల భవిష్యత్తుల్లో కచ్చితంగా మేలు జరుగుతుందన్న బెర్న్స్ అమలుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. . డీజిల్ వ్యవహారంలో ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం క్రమంలో తాము కూడా అప్రతమత్తంగా ,ఆశావాదంతో కొనసాగుతున్నామన్నారు.
3వేల ఇంజనీర్ కొలువులు
Published Sat, Sep 3 2016 12:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement