
పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను పెంచిన ఎయిర్టెల్
భారతీ ఎయిర్టెల్ కొన్ని పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను 50 శాతం వరకూ పెంచింది. పెంచిన ఈ రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తన వినియోగదారులకు పంపించిన మెసేజ్ల్లో పేర్కొంది.
Sep 3 2013 1:50 AM | Updated on Sep 1 2017 10:22 PM
పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను పెంచిన ఎయిర్టెల్
భారతీ ఎయిర్టెల్ కొన్ని పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను 50 శాతం వరకూ పెంచింది. పెంచిన ఈ రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తన వినియోగదారులకు పంపించిన మెసేజ్ల్లో పేర్కొంది.