హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్కోస్టా ‘సమ్మర్ సేల్ ఆఫర్’పేరుతో టికెట్ల ధరపై డిస్కౌంట్లను అందిస్తోంది. మార్చి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్లు కొనుగోలు చేసిన ప్రతీ టికెట్పై రూ. 999 తగ్గింపు ధర లభిస్తుందని ఎయిర్కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో కొనుగోలు చేసిన టికెట్లతో ఏప్రిల్ 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. యూరప్లోని కోవెంట్రీ వద్ద వార్విక్ యూనివర్శిటీ క్యాంపస్లో 15 కోట్ల పౌండ్లతో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఆటోమోటివ్ ఇన్నోవేషన్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా. చిత్రంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ కూడా ఉన్నారు
ఎయిర్కోస్టా సమ్మర్ ఆఫర్
Published Tue, Mar 17 2015 11:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
రేప్ కేసు నిందితుడిపై పోలీసు కాల్పులు
అడవి వద్దు.. ఊరే ముద్దు
జలాసనం
● అరటి తోటలో పెద్ద పులి
కరెంటు షాక్తో రైతు మృతి
అమ్మవారికి గాజుల శోభ
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement