నేపాల్కు దెబ్బ మీద దెబ్బ.. | 47 people died due to landslide | Sakshi
Sakshi News home page

నేపాల్కు దెబ్బ మీద దెబ్బ..

Jun 12 2015 11:26 AM | Updated on Sep 3 2017 3:38 AM

భూకంపం బారిన పడి దెబ్బతిన్న నేపాల్కు దెబ్బమీదదెబ్బలు తగులుతున్నాయి. తాప్లే జంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

నేపాల్: భూకంపం బారిన పడి దెబ్బతిన్న నేపాల్కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాప్లే జంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటి ధాటికి ఆరు గ్రామాలు పూర్తిగా భూస్ధాపితమయ్యాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి మరోసారి భూకంపం కూడా సంభవించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement