వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం | ys sharmila paramarsha yatra started | Sakshi
Sakshi News home page

వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభం

Oct 2 2015 11:02 AM | Updated on Aug 21 2018 5:36 PM

రెండో రోజు కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది.

హుజురాబాద్: రెండో రోజు కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర ప్రారంభమైంది. హుజురాబాద్లోని గాంధీ చిత్రపటానికి వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. హుజురాబాద్, మానకొండూరు నియోజవర్గాల్లో ఆమె పర్యటన కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement