పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి | water flow in telangana pushkara ghats | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి

Jul 20 2015 10:19 AM | Updated on Sep 3 2017 5:51 AM

కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లకు నీటి ఉధృతి పెరిగింది.

కరీంనగర్(రామగుండం): కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లకు నీటి ఉధృతి పెరిగింది. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పలు పుష్కర ఘాట్లలో ప్రవాహ వేగం పెరిగింది.మర్ముల్, మంథని, రామగుండం, గొలివాడ, గోదావరిఖని పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement