ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది | Telangana Minister KTR Visits Ramayampet in Medak | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది

Jun 19 2015 5:25 PM | Updated on Oct 16 2018 3:12 PM

ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది - Sakshi

ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయింది

వివిధ సంక్షేమ పధకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.

రామాయంపేట (మెదక్) : వివిధ సంక్షేమ పధకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలసి రామాయంపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు చేతిలో పనిలేకుండా పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement