గురుకులం నుంచి విద్యార్థిని అదృశ్యం | student missing form garrepally gurukulam | Sakshi
Sakshi News home page

గురుకులం నుంచి విద్యార్థిని అదృశ్యం

Jun 25 2017 9:50 AM | Updated on Sep 5 2017 2:27 PM

పెద్దపల్లిజిల్లా గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

సుల్తానాబాద్: పెద్దపల్లిజిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

భూపతిపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్ష ఈ పాఠశాలలో 5 తరగతి చదువుతున్నది. శనివారం రాత్రి నుండి కనిపించడంలేదు. అయితే ఈ విషయాన్ని గురుకుల పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. ఆదివారం ఉదయం శ్రీవర్షను చూసేందుకు ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. అయితే తమ కుఽమార్తె పాఠశాల హాస్టల్‌లో కనిపించలేదు. దీంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement