ట్రాక్టర్‌, ఆటో ఢీ.. 15 మందికి గాయాలు | road accident at palamuru district 15 injured | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, ఆటో ఢీ.. 15 మందికి గాయాలు

Oct 23 2015 7:38 PM | Updated on Mar 22 2019 2:57 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన కొత్తూరు మండలం నందిగామ గ్రామ శివారుల్లో జరిగింది. అతి వేగంతో ఆటో.. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. మహబూబ్నగరం నుంచి షాద్‌నగర్కు 20 మందితో ఆటో బయలుదేరింది. గాయపడిన వారు దుర్గా మాత నిమజ్జనంలో డప్పులు కళాకారులుగా గుర్తించారు. గమనించిన స్థానికులు వారిని  ప్రభుత్వాసుస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement