సాక్షి కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్‌డే వేడుకలు | Republic Day Celebrations In Sakshi Media Group | Sakshi
Sakshi News home page

Jan 26 2019 10:45 AM | Updated on Sep 15 2022 12:15 PM

Republic Day Celebrations In Sakshi Media Group

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో శనివారం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వైఈపీ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దిలీప్‌ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్‌, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement