నాగార్జునసాగర్కు వరద తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577 అడుగులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు.
నల్గొండ: నాగార్జునసాగర్కు వరదనీరు తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577 అడుగులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇన్ఫ్లో నిల్, ఔట్ఫ్లోలలో 29వేల క్యూసెక్కుల నీరు ఉంది. దాంతో సాగర్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జనరేటర్లతో 2 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.