ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం | read only in public schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం

Apr 30 2015 3:33 AM | Updated on Sep 3 2017 1:07 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం

ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిద్దాం

వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామస్తులు తీర్మానించారు.

 పేండ్‌పెల్లి గ్రామస్తుల తీర్మానం
భైంసా రూరల్: వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లలందరినీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామస్తులు తీర్మానించారు. బుధవారం సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు. సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్, వీడీసీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, యువజన సంఘాల నాయకులు, రైతులంతా కలసి స్కూల్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement