నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ పంది హల్ చల్ చేసింది.
బాసర ఆలయంలో పంది హల్చల్
Jun 20 2017 4:02 PM | Updated on Sep 5 2017 2:04 PM
బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ పంది హల్ చల్ చేసింది. మరి ఏమైందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆలయ ప్రాంగణంలో పంది ప్రత్యక్షమైంది. దానిని పట్టుకోవడానికి సిబ్బంది ఆష్టకష్టాలు పడ్డారు. చివరికి పట్టుకుని బయట వదిలేశారు. పంది ఆలయ ప్రాంగణంలోనికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు విచారిస్తున్నారు.
Advertisement
Advertisement