తెలంగాణావాసికి శాంతి స్వరూప్‌ పురస్కారం | Naresh patwari receive Shanti Swarup Bhatnagar Prize | Sakshi
Sakshi News home page

తెలంగాణావాసికి శాంతి స్వరూప్‌ పురస్కారం

Sep 29 2017 11:14 AM | Updated on Sep 29 2017 11:16 AM

హైదరాబాద్‌ సిటీ:
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన నరేశ్‌ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం లభించింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ సంస్థ శుక్రవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నరేశ్‌ పట్వారీ ప్రస్తుతం ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పతకంతో పాటు రూ.5లక్షల నగదు అందజేస్తారు. 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.15 వేల నగదు అందజేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement