ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య మృతి | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య మృతి

Published Sun, Jul 5 2015 9:37 AM

ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య మృతి

అశ్వరావు పేట (ఖమ్మం): అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భార్య రత్నకుమారి (46) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. కొంతకాలంగా ఆమె న్యూమోనియాతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. సాయంత్రం అంత్యక్రియలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement