లారీ, బైక్ ఢీ.. ఒకరి మృతి | lorry, bike collide one dies in nalgonda district | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ.. ఒకరి మృతి

Jun 28 2016 9:40 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిట్యాల శివారులో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

చిట్యాల: నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిట్యాల శివారులో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాజశేఖర్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement