లారీ, బైక్ ఢీ.. ఒకరి మృతి | lorry, bike collide one dies in nalgonda district | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ.. ఒకరి మృతి

Jun 28 2016 9:40 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిట్యాల శివారులో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

చిట్యాల: నల్లగొండ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చిట్యాల శివారులో రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాజశేఖర్(30) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement