రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే | kcr aerial survey at Rachakonda | Sakshi
Sakshi News home page

రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే

Dec 3 2014 3:44 PM | Updated on Aug 14 2018 10:51 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రంగారెడ్డి జిల్లా రాచకొండలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రంగారెడ్డి జిల్లా రాచకొండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ రాచకొండ గుట్టల్లో పర్యటించారు. అంతకుముందు ముచ్చర్ల అటవీ భూములను పరిశీలించారు. ఔషధ పరిశ్రమల కోసం భూములను అన్వేషిస్తున్నారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ వెంట పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో కలసి రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేకు వెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement