ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి! | Kambampati Chandra sekhar rao appointed for Delhi Andhrapradesh of government spokesman | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి!

Jun 4 2014 1:19 AM | Updated on Jun 2 2018 4:30 PM

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి! - Sakshi

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రి వర్గంలో మాలలకు చోటు కల్పించకపోవడం దారుణమని, ఈ నిర్ణయంతో ఆయన మాలల మనోభావాలను దెబ్బతీశారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు నియమితులు కానున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కంభంపాటి నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటిని నియమిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement