ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి | gangaram develops ideal village, says ponguleti srinivas reddy | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి

Jan 3 2015 3:03 AM | Updated on Aug 21 2018 5:36 PM

ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి - Sakshi

ప్రధాని మోదీని తీసుకొస్తా: ఎంపీ పొంగులేటి

దేశంలోనే అత్యంత ఆదర్శ గ్రామంగా గంగారంను తీర్చిదిద్దుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

* దత్తత గ్రామం గంగారంలో ఎంపీ పొంగులేటి

సతుపల్లి: దేశంలోనే అత్యంత ఆదర్శ గ్రామంగా గంగారంను తీర్చిదిద్దుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం  జీపీలో శుక్రవారం రాత్రి దత్తత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిమోదీని గంగారం తీసుకొస్తానన్నారు.

గ్రామంలో తాగునీరు, డ్రెయినేజీలు, రోడ్లు, పచ్చదనం తదితర కార్యక్రమాలపై జిల్లా యం త్రాంగం దృష్టి సారిస్తుందన్నారు. గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement