నాగార్జునసాగర్కు తగ్గిన వరదనీరు | flood water reduced in nagarjuna sagar dam | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్కు తగ్గిన వరదనీరు

Nov 14 2014 7:43 AM | Updated on Oct 19 2018 7:22 PM

నాగార్జునసాగర్కు వరదనీరు తగ్గింది.

నల్గొండ: నాగార్జునసాగర్కు వరదనీరు తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,  ప్రస్తుత నీటిమట్టం 577.40 అడుగులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇన్ఫ్లో నిల్, ఔట్ఫ్లోలలో 22వేల క్యూసెక్కుల నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు నల్గొండ జిల్లాలోని  పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 12.5 టీఎంసీలు.  ఔట్ ఫ్లో 7వేల క్యూసెక్కులు. భారీ వర్షాల కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో 300 ఎకరాల పంట నీటమునిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement