వైద్యం వికటించి ఐదేళ్ల బాలుడు మృతి | Five years boy dies due to fail medical treatment at Ranga reddy district | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి ఐదేళ్ల బాలుడు మృతి

Jan 1 2015 9:09 PM | Updated on Apr 4 2019 5:20 PM

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో చేరిన ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు.

రంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో చేరిన ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించిన అనంతరం వైద్యం వికటించడంతో ఆ బాలుడు మృతిచెందినట్టు తెలిసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గురువారం చోటుచేసుకుంది. బాలుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా వారు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement