రుణమాఫీ కోసం రైతుల ఆందోళన | farmers protesting at bank in khammam district | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కోసం రైతుల ఆందోళన

Oct 14 2015 1:45 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్ బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు.

ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు. రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలని, పంటల సాగు కోసం తక్షణం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే తాము పని చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇస్తే మాఫీ చేయడానికి తమకు అభ్యంతరం ఏమీలేదని బ్యాంకు అధికారులు రైతులకు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement