రామగుండం మండలం మల్లాల క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
కారు-బైక్ ఢీ ఒకరు మృతి
Jan 11 2015 4:40 PM | Updated on Sep 2 2017 7:34 PM
కరీంనగర్: రామగుండం మండలం మల్లాల క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు- బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థతి విషమంగా ఉంది.
Advertisement
Advertisement