రామగుండం మండలం మల్లాల క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
కరీంనగర్: రామగుండం మండలం మల్లాల క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు- బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థతి విషమంగా ఉంది.