సంపులో పడి బాలుడి మృతి | boy died in water samp | Sakshi
Sakshi News home page

సంపులో పడి బాలుడి మృతి

Nov 1 2015 6:27 PM | Updated on Jul 12 2019 3:02 PM

ప్రమాద వశాత్తు సంపులోపడి బాలుడి మృతి.

ప్రమాద వశాత్తు సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణంలోని గంగానగర్ లో ఆదివారం జరిగింది. సునీల్(5) అనే బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడ్డాడు. సంపులో బాలుడు పడి సంగతి ఎవరూ గమనించక పోవడంతో.. ఊపిరాడక బాలుడు మరణించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement